వామపక్ష రక్కసి పంజా – 15 మంది జవాన్లు బలి
మహారాష్ట్ర లోని గడ్చిరౌలిలో మావోయిస్టులు రెచ్చిపోయారు. భద్రతా బలగాలపై మావోయిస్టులు చేసిన దాడిలో ఏకంగా 15 మంది సైనికుల ప్రాణాలు పోయాయి. భద్రతాబలగాలపై ఐఈడీ బ్లాస్ట్లు జరిపారు. మందుపాతరలతో జరిపిన ఈ దాడిలో 15 మంది సైనికులు అమరులయ్యారని వార్తలు వచ్చాయి....







