News

NewsPublications

హిందూ నగారా – మే 2019 సంచిక

ఈ సంచికలో.... బెంగాల్ ఇండియాలో ఉందా? పాకిస్థాన్ లో ఉందా? ఆరెస్సెస్ పై తప్పుడు ఆరోపణల కేసులో రాహుల్, ఎచూరిలకు కోర్టు సమన్లు మిషన్ శక్తితో సత్తా చాటాం - డీఆర్డీవో చైర్మన్ సతీష్ రెడ్డి తీవ్రవాద దాడిలో ఆరెస్సెస్ కార్యకర్త మృతి...
News

జకీర్ నాయక్‌కు ఈడీ షాక్‌

పీస్ టీవీ వ్య‌వ‌స్థాప‌కుడు, వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్‌కు ఈడీ గట్టి షాక్‌ ఇచ్చింది. 2016లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా ఉగ్రదాడికి ప్రేరేపించాడన్న ఆరోపణలతో చార్జ్‌ షీట్‌ నమోదు చేసింది. అలాగే అతనిపై మనీ లాండరింగ్‌ కేసు నమోదు...
News

అమిత్ షా వస్తున్న వేళ బీజేపీ కార్యాలయాన్ని పేల్చేసిన నక్సలైట్లు

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నేడు జార్ఖండ్ లో పర్యటించనున్న నేపథ్యంలో సారైకేలా జిల్లా, కుంతీ లోక్ సభ పరిధిలోని కర్సవాన్ లోని బీజేపీ కార్యాలయాన్ని నక్సలైట్లు పేల్చి వేశారు. గత అర్థరాత్రి 12.30 గంటల సమయంలో పార్టీ కార్యాలయం వద్దకు...
News

అలరించిన మాతృఛాయ చిన్నారులు.

28ఏప్రిల్ ఆదివారం, నూతక్కి లోని నిరాశ్రిత బాలుర ఆవాసము మాతృ ఛాయలో వార్షికోత్సవం జరిగినది. వార్షికోత్సవంలో బాలుర  ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యవక్తగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ గారు పాల్గొని బాలురకు...
News

రామలింగం హత్యకేసు: తమిళనాడు పీఎఫ్ఐ కార్యకర్తల స్థావరాలపై ఎన్.ఐ.ఏ దాడులు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడులోని రామలింగం హత్యకేసు విచారణ సందర్భంగా జాతీయ దర్యాప్తు సంస్థ 20 ప్రదేశాల్లో దాడులు నిర్వహించింది. తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరుభువనానికి చెందిన క్యాటరింగ్ కాంట్రాక్టర్ రామలింగం తమ ప్రాంతంలో జరుగుతున్న ఇస్లామిక్ మతమార్పిళ్లను అడ్డుకునే క్రమంలో ఈ...
News

నంది పైపుల అధినేత ఎస్పీవై రెడ్డి కన్నుమూత

కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ, నంది గ్రూప్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ వ్యవస్థాపకులు ఎస్పీవై రెడ్డి (68) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. హృద్రోగ, కిడ్నీ సంబంధమైన...
News

ఫలించిన భారత్ దౌత్యం – మసూద్ అజర్ గ్లోబల్ టెర్రరిస్ట్ – ఐరాస ప్రకటన

దశాబ్ధ కాలంగా భారత్‌ చేస్తోన్న ప్రయత్నం నేటితో ఫలించింది. జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామాలో ఉగ్రదాడికి పాల్పడింది తామేనని జైషే మహ్మద్‌ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడి అనంతరం...
News

దూసుకొస్తున్న ‘ఫొని’

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఫొని’ తుఫాను తీవ్ర రూపం దాల్చింది. తీవ్రమైన‌ పెనుతుఫానుగా మారింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం కొనసాగుతోంది. క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా తీరం వైపు కదులుతోంది. గడిచిన ఆరు గంటలుగా 7 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఒడిశాలోని...
1 2,810 2,811 2,812 2,813 2,814 2,856
Page 2812 of 2856