నిన్ను చంపేస్తాం : కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి బెదిరింపులు : సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన గంగాపురం కిషన్ రెడ్డిని చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. ఇంటర్నెట్ వాయిస్ కాల్స్ ద్వారా అజ్ఞాత వ్యక్తులు ఈ బెదిరింపులకు ప్పాడుతుండడంతో మంత్రి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు...







