News

ArticlesNews

వివేచన, శౌర్యం రెండిటి కలయిక వీరశివాజీ

1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు 'హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది. 'డిల్లీశ్వరోవా జగదీశ్వరోవా' అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ, స్వతంత్ర పాలకుడయ్యాడు. హిందువుల పౌరుష పరాక్రమాలు లోకానికి తేటతెల్లమైన చత్రపతి శివాజీ పట్టాభిషేకమైన రోజు. అదే హిందూ...
News

క‌శ్మీర్‌లో మ‌రో ఉగ్ర‌దాడికి ప్రయత్నాలు … నిఘా వ‌ర్గాల హెచ్చ‌రిక‌ల‌తో హైఅల‌ర్ట్‌

దక్షిణ కశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగే అవకాశాలున్నాయంటూ పాకిస్థాన్ హెచ్చరించింది. ఈ సమాచారాన్ని భారత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (ఎన్ఎస్ఏ)కు పాకిస్థాన్ అంద‌జేసింది. రాబోయే రోజుల్లో సౌత్ కశ్మీర్‌లోని జాతీయ రహదారిపై ఉగ్రదాడి జరిగే అవకాశముందని ఎన్ఎస్ఏకు పాకిస్థాన్ సమాచారమిచ్చినట్టు అధికారులు చెబుతున్నారు....
News

నిన్ను చంపేస్తాం : కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డికి బెదిరింపులు : సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన గంగాపురం కిషన్‌ రెడ్డిని చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. ఇంటర్నెట్‌ వాయిస్‌ కాల్స్‌ ద్వారా అజ్ఞాత వ్యక్తులు ఈ బెదిరింపులకు ప్పాడుతుండడంతో మంత్రి సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు...
News

మావోయిస్టుల చేతుల్లో పాక్ ఆయుధాలు

మావోయిస్టుల వెనుక  పాక్ హస్తముందన్న అనుమానాలు బలపడుతున్నాయ్. ఎందుకంటే... చత్తీస్ గడ్ లో గురువారం రాత్రి పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకరమైన ఎన్ కౌంటర్ జరిగింది. నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఘటనా స్థలం నుండి కొన్ని ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు....
News

బెంగాల్ హైటెన్షన్ : రేపు అఖిలపక్ష ప్రతినిధులతో గవర్నర్ భేటీ, హాజరవుతామన్న టీఎంసీ

పశ్చిమబెంగాల్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పాలానా యంత్రాంగం అప్రమత్తమైంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఏం చేయాలనే అంశంపై గవర్నర్ కేశరినాథ్ త్రిపాఠి రంగంలోకి దిగారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తెలుసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అన్ని పార్టీలకు సమాచారం...
News

దొరికిన IAF విమానం AN -32 ఆచూకీ.

8 రోజుల అవిశ్రాంత అన్వేషణ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ లోయల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్సు AN -32 విమానం ఆచూకీ లభ్యమైంది. ప్రయాణికులలో సజీవంగా ఉన్నవారిని రక్షించడానికి తొలుత ప్రాదాన్యమిస్తున్న రిస్క్యూ టీం ఆ దిశగా ముందుకు కదులుతోంది. రెండు హెలికాప్టర్ల...
News

ఇక మదర్సాలలో కూడా సాధారణ పాఠ్యాంశాలు – కేంద్రం ప్రకటన

మామూలుగా బోధించే మత సంబంధమైన అంశాల తోపాటుగా మిగతా విద్యాలయాల్లో బోధించే పాఠ్యాంశాలను కూడా మదర్సాలలో బోధించడం ద్వారా మదర్సా విద్యార్ధులను కూడా జాతి నిర్మాణంలో భాగస్వాములను చెయ్యాలని తమ ప్రభుత్వం భావిస్తున్నదని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేర్కొన్నారు....
1 2,803 2,804 2,805 2,806 2,807 2,857
Page 2805 of 2857