News

News

ఏ దేశమేగినా ఎందు కాలిడినా హిందు బాలికలకేదిరా రక్షణ? – మరో హిందూ బాలికపై పాక్లో మరో దారుణం

పాక్ లో 13ఏళ్ల హిందూ బాలికపై ఇద్దరు దుండగులు లైంగిక దాడికి పాల్పడ్డారు. శుక్రవారం జ‌రిగిన‌ ఈ దారుణ ఘటన ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. సింధ్ ప్రావిన్స్‌లోని తాండో మొహమ్మద్ ఖాన్ జిల్లాలో నివసించే చిన్నారి సరుకుల కోసం సమీపంలోని కిరాణా...
News

జీవితాంతం – జీవితానంతరం – సేవే వారి సందేశం

విశాఖపట్నం గాయత్రీ కళాశాలలో లెక్చరర్ గా,  ప్రిన్సిపాల్ గా పని చేసి రిటైర్ అయిన  శ్రీ ఎస్.టి.జి రామచంద్రాచారి గారు జూన్ 7 న స్వర్గస్తులైనారు. వారు రోడ్డు మీద నడిచి వెళ్తున్నప్పుడు వెనక నుండి వచ్చిన బైక్ గుద్దుకోవడంతో బ్రెయిన్...
ArticlesNews

క్రైస్తవ మిషనరీల అకృత్యాలపై కరవాలం దూసిన బిర్సా ముండా – నేడు బిర్సా ముండా వర్ధంతి.

క్రైస్తవ మిషనరీల అకృత్యాలపై జార్ఖండు ప్రాంతంలోని బిర్సా కొండల్లో విప్లవోద్యమాన్ని రేకెత్తించిన బిర్సా ముండా భగవాన్ బిర్సా ముండాగా ప్రసిద్దుడు. ఈయన 1875 నవంబరు 15న జార్ఖండు ప్రాంతంలోని చోటా నగర్ సమీపాన ఓ కుగ్రామంలో జన్మించాడు. తండ్రి సుగ్లా ముండా...
News

బ్యాంకుల ప‌నివేళ‌లు పెంపు..ఆర్బీఐ కీల‌క ఆదేశాలు

బ్యాంకుల పనివేళలు మారనున్నాయి. ఇదివరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే బ్యాంకులలో లావాదేవీలు జరిగేవి. అయితే ఆ పనివేళలను 10 నుంచి 6 గంటల వరకు నిర్వహించాలని రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సూచన...
News

విదేశీ నిధులు పొందుతున్న సంస్థలకు కేంద్ర హోంశాఖ హెచ్చరిక!

విదేశీ నిధులు పొందుతున్న స్వచ్చంద సంస్థలకు భారత ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. తమకు సమాచారం ఇవ్వకుండా కార్యాలయ అధికారులను, ముఖ్యమైన ఉద్యోగుల విషయంలో మార్పులు చేసినట్లయితే చట్టపరమైన చర్యలు చేపట్టాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేసింది. విదేశీ...
News

కాంగ్రెస్ సర్కారు తీరు భలే బేజారు – స్కాలర్షిప్పుల్లో దీనదయాళ్ ఉపాధ్యాయ పేరు తొలగింపు – రాజస్థాన్లో తాజా వివాదం

పిల్లల పాఠ్యాంశాలలోనూ, వివిధ విద్యా సంబంధ పథకాల  పేర్లు మార్చడంలోనూ రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. పాఠ్య పుస్తకాలలో వీర సావార్కర్లోని ‘వీర’ పదం తొలగించటంతోపాటు ఆయన ఆంగ్లేయులను క్షమాభిక్ష కోరినట్లుగా అభివర్ణించిన రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో వివాదానికి...
News

అయోధ్య‌లో రాముని విగ్ర‌హం ఆవిష్క‌రించిన యోగి

అయోధ్యలో ఏడు అడుగుల శ్రీరాముడి విగ్రహాన్ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యనాథ్‌ 7/6/2019 శుక్రవారం ఆవిష్కరించారు. అయోధ్యలోని శోధ్‌ సంస్ధాన్‌ మ్యూజియంలో రోజ్‌ఉడ్‌తో ఈ విగ్రహాన్ని నిర్మించారు. కర్ణాటక నుంచి రూ 35 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన ఈ విగ్రహాన్ని...
ArticlesNews

రెండేళ్ల పాప క‌ళ్లు పీకి.. గొంతు నులిమి.. కోరలు సాచిన క్రౌర్యం.

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ దంపతుల రెండున్నరేళ్ల కుమార్తెను గొంతునులిమి చంపేశారు ఇద్దరు కిరాతకులు. అనంతరం ఆమె కనుగుడ్లను పీకారు. వివ‌రాళ్లోకెళితే.. తప్పాల్ పట్టణంలో ఇంటి నుంచి అదృశ్యమైన చిన్నారి ట్వింకిల్ శర్మ మృతదేహం మూడు రోజుల తర్వాత ఈ నెల 2న ఇంటి...
1 2,805 2,806 2,807 2,808 2,809 2,856
Page 2807 of 2856