బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధిస్తాం – గవర్నర్ త్రిపాఠీ
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పశ్చిమ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) శ్రేణులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇప్పటికే పోలీసు స్టేషన్లలో చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆ రాష్ట్ర బీజేపీ...







