News

News

బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధిస్తాం – గవర్నర్ త్రిపాఠీ

ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పశ్చిమ బెంగాల్ లో  అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) శ్రేణులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇప్పటికే పోలీసు స్టేషన్లలో చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆ రాష్ట్ర బీజేపీ...
ArticlesNews

భారతీయ భాషలన్నింటినీ జాతీయ భాషలుగానే పరిగణిస్తాను: భాషా సమస్యపై శ్రీ గురూజీ గోళ్వాల్కర్

భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న సమూహాలు/దళాలు హిందీని జాతీయ భాషగా చేయాలని ఆర్.ఎస్.ఎస్ గట్టిగా ప్రయత్నిస్తోందని, ప్రభుత్వం కూడా హిందీ మాట్లాడని వారి మీద బలవంతంగా రుద్దాలని చూస్తున్నదనే అసత్య ప్రచారాలు మొదలు పెట్టాయి. కానీ భారతీయ భాషలన్నీ జాతీయ భాషలే అనే...
News

క‌థువా చిన్నారి రేప్ కేసులో తీర్పిచ్చిన పఠాన్ కోట్ న్యాయస్థానం.

ఏడాదిన్నర క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జమ్ముకశ్మీర్‌లోని కథువా అత్యాచార ఘటనలో పఠాన్‌కోట్‌ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సాంజీ రామ్‌, ఇద్దరు పోలీసు అధికారులు దీపక్‌ ఖజూరియా, సురేందర్‌ వర్మ, హెడ్‌ కానిస్టేబుల్‌ తిలక్‌ రాజ్‌ల...
News

భారత్ కు మరో దౌత్య విజయం – చరిత్రలో తొలిసారి 13 ఉగ్రవాద సంస్థలను నిషేదించిన పాక్.

పాక్ ప్రేరిత ఉగ్రవాదంపై తన కఠిన వైఖరిని కొనసాగించడం ద్వారా భారత్ మరో దౌత్య విజయాన్ని సాధించింది. భారత్ దౌత్య పరంగా ఉచ్చు బిగించడంతో పాక్ కీలకమైన ఉగ్రవాద స్థావరాలను మూసివేసింది. హిజ్బుల్ ముజాహిద్దిన్, లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి...
News

బెంగాల్ హింసపై ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర హోం శాఖ హెచ్చరిక

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నిత్యం కొనసాగుతున్న హింసను నిరోధించడానికి తీసుకోవలసిన అన్ని చర్యలను తీసుకుని రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడి ప్రజా జీవనంలో ప్రజా జీవనంలో ప్రశాంతతను నెలకొల్పాల్సిందిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించింది....
News

ఏ గుడి ముందు అడుక్కున్నాడో ఆ గుడికే విరాళం ఇచ్చాడు.

దానం చేసేందుకు ధ‌న‌వంతుడే అయి ఉండక్కర్లేదు. దానం చేసే మంచి గుణం ఉంటే చాలు. అందుకు ఈ యాచకుడే ఉదాహరణ. ఏ ఆలయం ముందు తాను భిక్షాటన చేసుకుంటున్నాడో ఆ ఆలయం అభివృద్ధికి లక్ష రూపాయలు విరాళంగా అందించి తాను దానగుణ...
ArticlesNews

35ఎ అధికరణం ఏమిటి? ఎలా ఏర్పడింది?

ఈ మధ్య  కశ్మీర్‌ తరచు చర్చకు వస్తోంది. కేంద్రం, అలాగే కశ్మీర్‌లలో బిజెపి ప్రభుత్వమే ఉన్నది కదా 370 అధికరణాన్ని ఎందుకు తొలగించటం లేదు; రాజ్యాంగంలోని 370 అధికరణాన్ని తొలగించాలని చెబుతూ ఉంటారు కదా? ఇప్పుడు ఎందుకు చేయటం లేదు అని...
News

ప్రధాని మోడీ తిరుపతికి రాక – ఘనస్వాగతం పలికిన గవర్నర్‌, సీఎం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొద్దిసేపటి క్రితమే రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇప్పటికే రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్‌ నరసింహన్‌ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలి​కారు. గవర్నర్‌ నరసింహన్‌, సీఎం వైఎస్‌ జగన్‌ ప్రధాని మోదీకి పుష్పగుచ్ఛాలు ఇచ్చి...
1 2,804 2,805 2,806 2,807 2,808 2,856
Page 2806 of 2856