ఈ మధ్య కాలంలో కొంత మంది రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కార్యకర్తలు అలాగే వివిధ క్షేత్ర సీనియర్ కార్యకర్తలు కొందరు స్వర్గస్తులయ్యారు. వారందరూ ఆజన్మాంతమూ భరతమాత సేవకు అంకితమైనవారే. సంఘ కార్యం పట్ల వారి అంకిత భావం, వారి స్నేహ శీలత,...
దేశంలో ఉగ్రదాడులకు ఐఎస్ఐతో కలిసి జైష్ ఏ మహ్మద్ సంస్థ పన్నాగం పన్నినట్లు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. జమ్మూకశ్మీర్ సహా పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిపేందుకు పథకం రూపొందించాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ, జైషే...
జమ్ము కశ్మీర్.... దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని ప్రాంతం. వేర్పాటువాద గొడవలు, ఉగ్రవాద దాడులు, ముష్కరులకు అండగా నిలిచే స్థానికులు, పాక్ సైనికులు కురిపించే మోర్టార్ షెల్స్, పోలీసులపై రాళ్లదాడులు అక్కడ సర్వ సాధారణం. యువత ఎదిగేందుకు సరైన ఉపాధి అవకాశాలు ఉండేవి...
ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్నట్లుంది పాక్ అధికారుల తీరు. ఆ దేశ నాయకులు దేశాన్ని చైనాకు అమ్మేస్తుంటే.. రాయబారులు దౌత్యకార్యాలయాలను కారు చౌకగా విక్రయించి సొమ్ము చేసుకొంటున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో...
వారణాసి మహాప్రస్థాన రథసారధి హరిశ్చంద్ర ఘాట్ వంశపారంపర్య కాపరి 'డోమ్ రాజా' జగదీష్ చౌదరిజీ విశ్వనాధుని నిజపాదాల చెంతకు చేరారు. ఒక అద్భుతమైన వ్యక్తిని మహాదేవుడు తనదగ్గరకు పిలిపించుకున్నారు. కాశీ "డోమ్ రాజా" గా ప్రసిద్ధి చెందిన శ్రీజగదీష్ చౌదరి గారు...
జీతం విషయంలో జరిగిన గొడవలో కోపం పెంచుకున్న నౌకరు యజమానిని అత్యంత దారుణంగా హతమార్చాడు. గొంతు కోసి, శవాన్ని బావిలో పడేసి పరారయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తర్ప్రదేశ్కు చెందిన తస్లీమ్ (21), యజమాని ఓంప్రకాశ్ (45) డెయిరీ ఫామ్లో రూ.15...
After a rigorous PR exercise projecting Kerala as a ‘model’ in handling the COVID scenario, the left government is now grappling with the pandemic which continues to spiral up in...
కరోనా మహమ్మారి వ్యాధి ప్రబలకుండా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామాలలో, మండల కేంద్రాలలో ఎవరి ఊరిలో వారు, ఎవరి వీధిలో వారితో SSF జట్లు ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహించారు. జులై మాసంలో 20వ తేది నుంచి 30వ తేది వరకు...