పుల్వామా దాడికి కారును సమకూర్చిన ఉగ్రవాది కాల్చివేత
గత ఫిబ్రవరి 14 దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పూల్వామా దాడిలో 40 సిఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన బెట్టుకున్న ఇద్దరు ఉగ్రవాదులు పోలీసుల ఎదురు కాల్పుల్లో హతం అయ్యారు.పుల్వామా ఆత్మాహుతి దాడికి ఐఈడీ బాంబులతో కూడిన వెహికిల్ను సమకూర్చిన జైష్ ఏ మహ్మద్...







