News

News

పుల్వామా దాడికి కారును సమకూర్చిన ఉగ్రవాది కాల్చివేత

గత ఫిబ్రవరి 14 దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పూల్వామా దాడిలో 40 సిఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన బెట్టుకున్న ఇద్దరు ఉగ్రవాదులు పోలీసుల ఎదురు కాల్పుల్లో హతం అయ్యారు.పుల్వామా ఆత్మాహుతి దాడికి ఐఈడీ బాంబులతో కూడిన వెహికిల్‌ను సమకూర్చిన జైష్ ఏ మహ్మద్...
News

పుల్వామాలో ఆర్మీ కాన్వాయ్ పై మరో ఐఈడీ దాడి…కొనసాగుతున్న కాల్పులు

కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో మరోసారి ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఐఈడీతో దాడి చేశారు. అది కూడ గతంలో సిఆర్ఫీఎఫ్ కాన్వాయ్ దాడి జరిగిన ప్రాంతంలో జరగడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతవరణం నెలకొంది. అయితే ఉగ్రవాదుల దాడిలో ఎవరికి గాయాలు కాలేదని తెలుస్తోంది....
News

ఆ చెల్లికి 50 మంది అన్నలు.

బీహర్‌లోని రోహ్‌తక్ జిల్లా బదిలాదిహ్ గ్రామానికి చెందిన తేజ్ నారాయణ్ సింగ్‌కు నలుగురు పిల్లలు. అందులో పెద్ద కుమారుడు జ్యోతిప్రకాశ్ నీరలా. దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో సైన్యంలో చేరాడు. అయితే కొద్దికాలంలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబానికి అరణ్యరోదనే....
News

బెంగాల్లో హింసను ఆపండి : మమతా బెనర్జీకి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ సూచన

బెంగాల్లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. పశ్చిమ బెంగాల్ లో హింసకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఉన్న అధికార కాంక్షే కారణమని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. మరోసారి అధికారంలోకి రావాలనే ఆకాంక్షతో...
News

అటవీ భూమిలో నిర్మించ తలపెట్టిన అక్రమ చర్చి తొలగింపు

కర్నూలు జిల్లాలోని అటవీ భూమిలో నిబంధనలకు విరుద్దంగా నిర్మించ తలపెట్టిన చర్చిని ప్రభుత్వ అధికారులు తొలగించారు. కల్లూరు మండలంలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ జగన్నాథ గట్టు ప్రాంతంలోని అటవీ శాఖకు చెందిన స్థలంలో గతంలో కొందరు ఒక శిలువను ఏర్పాటు...
ArticlesNews

వివేచన, శౌర్యం రెండిటి కలయిక వీరశివాజీ

1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు 'హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది. 'డిల్లీశ్వరోవా జగదీశ్వరోవా' అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ, స్వతంత్ర పాలకుడయ్యాడు. హిందువుల పౌరుష పరాక్రమాలు లోకానికి తేటతెల్లమైన చత్రపతి శివాజీ పట్టాభిషేకమైన రోజు. అదే హిందూ...
News

క‌శ్మీర్‌లో మ‌రో ఉగ్ర‌దాడికి ప్రయత్నాలు … నిఘా వ‌ర్గాల హెచ్చ‌రిక‌ల‌తో హైఅల‌ర్ట్‌

దక్షిణ కశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగే అవకాశాలున్నాయంటూ పాకిస్థాన్ హెచ్చరించింది. ఈ సమాచారాన్ని భారత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (ఎన్ఎస్ఏ)కు పాకిస్థాన్ అంద‌జేసింది. రాబోయే రోజుల్లో సౌత్ కశ్మీర్‌లోని జాతీయ రహదారిపై ఉగ్రదాడి జరిగే అవకాశముందని ఎన్ఎస్ఏకు పాకిస్థాన్ సమాచారమిచ్చినట్టు అధికారులు చెబుతున్నారు....
News

నిన్ను చంపేస్తాం : కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డికి బెదిరింపులు : సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన గంగాపురం కిషన్‌ రెడ్డిని చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. ఇంటర్నెట్‌ వాయిస్‌ కాల్స్‌ ద్వారా అజ్ఞాత వ్యక్తులు ఈ బెదిరింపులకు ప్పాడుతుండడంతో మంత్రి సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు...
1 2,802 2,803 2,804 2,805 2,806 2,856
Page 2804 of 2856