News

News

పాక్ పి.ఓ.కే ని విడిచి వెళ్ళు – బ్రిటన్ ఎం. పీ

జమ్మూ కాశ్మీర్, పి.ఓ.కే విషయంలో భారత్ కు రోజు రోజుకీ మద్దతు పెరుగుతోంది. పాకిస్థాన్ దొంగేడుపుల్ని చూసి యావత్ ప్రపంచం చీత్కరించుకుంటూ ఉండగా ఇప్పుడు తాజాగా ఓ బ్రిటిష్ ఎం.పీ భారత్ కు పూర్తి మద్దతు ప్రకటించారు. కాశ్మీర్ అంశంలో పాకిస్థాన్...
News

పాకిస్థాన్లో హిందువులపై దాడులు

పాకిస్థాన్ సింధ్‌ ప్రావిన్స్‌లోని ఘోట్కి పట్టణంలో హిందువుల ఇళ్లు, ఆలయాలు లక్ష్యంగా దాడులు జరిగాయి. ఓ స్కూలుకు చెందిన హిందూ ప్రిన్సిపాల్‌ దైవదూషణ చేశాడన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఒక్కసారిగా హింస చెలరేగింది. ఘోట్కి పట్టణంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు, మూకదాడులపై...
News

పాక్‌ ఈ ఏడాదిలో 2050సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది – ఐరాస మానవ హక్కుల మండలిలో సాక్ష్యాలు చూపించిన భారత్

కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని తొలగించి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఐరాస మానవ హక్కుల మండలిలో పాక్‌ చేసిన ఆరోపణలకు భారత్‌ సాక్ష్యాలతో బుద్ధి చెప్పింది. ఈ ఏడాదిలో 2050సార్లు పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆధారాలతో సహా బయటపెట్టింది....
NewsSeva

సంఘమిత్ర ఆధ్వర్యంలో “పర్యావరణ సేవా సప్తాహం”

సేవాభారతి పిలుపు మేరకు 15-9-2019  నుండి 22-9-2019 వరకు వారం రోజులు పాటు నిర్వహించే స్వచ్చ భారత్ అభియాన్లో భాగంగా పరిశుభ్రత, పచ్చదనం, పర్యావరణ, జల సంరక్షణ, నీటిని ఒడిసి పట్టడం పై ప్రజలలో అవగాహన కల్పించడం తోపాటు “గుడ్డ సంచుల...
ArticlesNews

నదీ ప్రవాహాల తో ఆటలాడుకుంటూ ప్రజలకు ప్రాణ ప్రదాత అయిన ‘భారతరత్న’ డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య (జననం : 15 – 9 – 1861 మరణం : 14 – 4 – 1962)

ఉన్నపళాన ఆకాశం మేఘావృతమైంది. ఉరుములు ఉరిమాయి. మెరుపులు మెరిశాయి. జల్లుగా ప్రారంభమైన వర్షం ఉద్ధృతమై నింగీ నేలను కలిపేసింది. నీరు కాలువలై ప్రవహించింది. చెట్ల కొమ్మలు, రాళ్లు ప్రవాహంలో కొట్టుకు పోసాగాయి. ఇవన్నీ పరిశీలిస్తూ వరండాలో నిలుచున్న ఆరేళ్ల బాలుడు ఆశ్చర్యపోయాడు....
News

కాశ్మీర్ ని వదిలి వెళ్ళండి – పీఓకేలో ఇమ్రాన్ కు చేదు అనుభవం

పాక్ ఆక్రమిత కశ్మీర్లో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు చేదు అనుభవం ఎదురైంది. పీవోకే ప్రజల సానుభూతి పొందాలని యోచిస్తున్న ఇమ్రాన్ ఖాన్ పీవోకేలోని ముజఫరాబాద్ పట్టణానికి వచ్చారు.  'బిగ్ జల్సా' పేరిట నిర్వహించే భారీ ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన...
News

అసోంలో  ఎన్నార్సీ దరఖాస్తుదారులు 3.30 కోట్లు

అసోంలో ఎన్నార్సీకి దరఖాస్తు చేసుకున్న అందరి వివరాలతో కూడిన పూర్తి స్థాయి జాబితాను కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. మొత్తం 3.30కోట్ల మంది దరఖాస్తుదారుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. దీంతో ఎవరు ఎన్నార్సీలో ఉన్నారు, ఎవర్ని మినహాయించారో చూసుకోవచ్చు. అలాగే...
News

భారత్ సైన్యం చేతిలో ఇద్దరు పాక్ జవాన్లు హతం – తెల్ల జెండాలతో వచ్చి మృత దేహాలు తీసుకెళ్ళిన పాక్

పాకిస్థాన్‌ ఆర్మీ  దారికొచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో తప్పు ఒప్పుకుంది. చేసిన తప్పులకు మూల్యం చెల్లించుకుంది. కాల్పులు విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ భారత్‌పైకి జరిపిన దాడిలో ఇద్దరు సైనికులను కోల్పోయింది. తప్పుని అంగీకరించిన పాక్‌ జవాన్లు తెల్ల జెండాలతో వచ్చి మృతదేహాలను...
1 2,800 2,801 2,802 2,803 2,804 2,888
Page 2802 of 2888