News

News

ఆరెస్సెస్ లో పెరుగుతున్న యువతరం : అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ అరుణ్ కుమార్

ఝాన్సీ : సంఘ కార్యం పట్ల యువతరం బాగా ఆసక్తి చూపుతున్నారని, సంఘకార్యంలో భాగస్వాములవుతున్నవారి సంఖ్య వేగంగా పెరుగుతున్నదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ శ్రీ అరుణ్ కుమార్ అన్నారు. మారుతున్న పరిస్థితులు, అవసరాలను దృష్టిలో పెట్టుకుని...
News

తెల్ల దొరల కాలం నాటి ఆచారాన్ని పక్కన పెట్టి భారతీయ పద్ధతిలో… చరిత్ర సృష్టించిన కేంద్ర ఆర్ధిక మంత్రి.

దేశ చరిత్రలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా కేంద్ర‌మంత్రి నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించారు. ఇదే సమయంలో ఆంగ్లేయుల కాలం నుంచి వస్తున్న బ్రిటీష్ సాంప్రదాయానికి ఆమె ముగింపు పలికి సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు. ఆంగ్లేయుల పాలన కాలం...
News

కులభూషణ్ జాదవ్ కేసులో త్వ‌ర‌లో రానున్న తీర్పు?

భారత మాజీ నేవి అధికారి కులభూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం ఈ నెల 17న తీర్పు వెల్లడించే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. కొన్ని వారాల్లో ఈ కేసులో తీర్పు రానుందని, దీనికి సంబంధించిన అన్ని అంశాలను న్యాయస్థానానికి సమర్పించామని భారత...
ArticlesNews

క్రాంతి వీరుడు అల్లూరి (క్రీ. శ 4/7/1897 – 7/5/1924)

భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఒక మహోజ్వల శక్తి అల్లూరి సీతారామ రాజు. బ్రిటిష్ వారి దాష్టీకాలకి, దురాగతాలకి బలైపోతున్న అమాయక మన్యం ప్రజలను చైతన్యవంతం చేసి వారికి యుద్ధ విద్యలు నేర్పి బ్రిటిష్ వారిపై పోరాటం సల్పిన ధీశాలి. విప్లవోద్యమాన్ని అణచివేయడానికి...
News

ఆర్ఎస్ఎస్ పరువునష్టం కేసులో రాహుల్‌‌గాంధీకి బెయిల్ – 15వేల పూచీకత్తు సమర్పించిన రాహుల్‌‌.

ఆర్ఎస్ఎస్ పరువు నష్టం కేసులోరూ.15వేల పూచీకత్తుపై ముంబయి కోర్టు రాహుల్‌‌గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త గౌరీ లంకేశ్ 2017లో కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణహత్యకు గురయ్యారు. ఈ ఘటనపై స్పందించిన రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్, బీజేపీపై తీవ్ర ఆరోపణలు...
News

దావూద్ ఇబ్ర‌హీం ఆచూకీ చెప్పిన అమెరికా

ఇన్నాళ్ళూ దావూద్ ఇబ్రహీం విషయంలో పాకిస్థాన్ ఆడుతున్న నాటకాలకు తెర పడనుందా? పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. దావూద్ పాకిస్థాన్ లోనే ఉన్నాడని ఇన్నాళ్ళూ భారత్ చేస్తున్న వాదనకి బలం చేకూర్చే సంఘటన అమెరికాలో జరిగింది. ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్,...
News

నాటో దేశాల సరసన భారత్ కు చోటు : అమెరికన్ సెనేట్ నిర్ణయం

రక్షణ రంగంలో భారత్‌ అమెరికాల మధ్య బంధం మరింత బలపడనుంది. అమెరికా నాటో మిత్రదేశాల సరసన భారత్‌ను చేరుస్తూ ఆ దేశ సెనేట్ చట్టం చేసింది. ఇప్పటి వరకు అమెరికా నాటో మిత్రదేశాలు దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు ఉన్నాయి....
1 2,797 2,798 2,799 2,800 2,801 2,858
Page 2799 of 2858