News

ArticlesNews

యుద్ధమంటూ జరిగితే భారత దళాలదే పైచేయి అవుతుంది : రక్షణ నిపుణులు

భారత్‌- చైనా సరిహద్దుల్లోని పాంగాంగ్‌ సరస్సు ప్రాంతంలోని పలుప్రాంతాల్లో భారత సైన్యం కీలక పురోగతిని సాధించింది. డ్రాగన్‌ దళాల రాకను ముందే పసికట్టి మెరికల్లాంటి స్పెషల్‌ ఫ్రాంటియర్స్‌ దళాలు రంగంలోకి దిగి ఎత్తయిన ప్రాంతాలను కైవశం చేసుకున్నాయి. దీంతో యుద్ధమంటూ జరిగితే...
News

ప్రధాని మోడీ ఇచ్చిన విరాళాలు 103 కోట్ల రూపాయల పైమాటే

బాలికా విద్య నుంచి గంగా నదిని ప్రక్షాళన కార్యక్రమం వరకు వివిధ ప్రజోపయోగ కార్యక్రమాలకు ప్రధాని మోదీ తన వ్యక్తిగత సహాయాన్ని అందిస్తూనే ఉంటారు. కాగా ఈ విధంగా ప్రధాని ఇచ్చిన విరాళాల మొత్తం రూ.103 కోట్లకు పైమాటే అని తెలిసింది....
News

భారత్ – చైనా సరిహద్దుల్లో కీలక ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న భారత దళాలు

భారత దళాలు,  చైనా ఆక్రమణ దళాల మధ్య లడఖ్‌లోని ఎల్‌ ఏ సిలో కొనసాగుతున్న గొడవ నుండి వెలువడుతున్న నివేదికల ప్రకారం పాంగోంగ్ సరస్సు యొక్క దక్షిణ ఒడ్డుకు సమీపంలో ఉన్న లడఖ్‌లో కీలకమైన శిఖరాన్ని ఆగస్టు 29-30 రాత్రి సమయంలో...
News

గుజరాత్‌లో ఐఎస్‌ఐ ఏజెంట్‌ అరెస్ట్‌

పాకిస్థాన్‌ గూడచార సంస్థ ఐఎస్ఐ కోసం పనిచేసిన ఓ ఏజెంట్‌ని గుజరాత్‌లో అరెస్ట్‌ చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) తెలిపింది. పశ్చిమ ఖచ్ జిల్లా ముంద్రా రేవులో నిందితుడు రాజాకభాయ్‌ సూపర్‌వైజర్‌గా పనిచేసినట్లు సమాచారం. ఈ ఏడాది జనవరిలో ఉత్తర్‌ప్రదేశ్‌లో నమోదైన...
News

6జలాంతర్గాములకు త్వరలో బిడ్లు

భారత నౌకాదళం అవసరాల కోసం ఆరు జలాంతర్గాములను రూ.55,000 కోట్ల అంచనా వ్యయంతో నిర్మింపజేసేందుకు రంగం సిద్ధమవుతోంది. దీనికి బిడ్‌ దాఖలు ప్రక్రియ అక్టోబరులో ప్రారంభం కానుంది. చైనా నుంచి ఎదురయ్యే ముప్పును దృష్టిలో పెట్టుకుని అదనంగా జలాంతర్గాములను సమీకరించుకోవాలని మన...
News

జరిమానా కడతారా? జైలుకు పోతారా? : ప్రశాంత్ భూషణ్ కు శిక్ష విధించిన సుప్రీం

కోర్టు ధిక్కరణకు పాల్పడే విధంగా ట్వీట్లు చేసిన కేసులో న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌కు భారత్‌ అత్యున్నత న్యాయస్థానం నేడు శిక్ష ఖరారు చేసింది. దీనిలో భాగంగా ప్రశాంత్‌ భూషణ్‌కు ఒక్క రూపాయి జరిమానా విధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది.సెప్టెంబర్‌ 15లోగా...
ArticlesNews

కొనసాగుతున్న చైనా కుయుక్తులు

చైనా మరోసారి తన దురాక్రమణ పూరిత వైఖరిని బయటపెట్టుకుంది. గల్వాన్‌ ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను మరోసారి తుంగలో తొక్కింది. పాంగాంగ్‌ సో సరస్సు వద్ద గల వాస్తవాధీన రేఖ వెంట సైనిక కార్యకలాపాల్ని మళ్లీ ప్రారంభించింది....
News

ఎయిమ్స్‌ ఆసుపత్రి నుంచి అమిత్‌ షా డిశ్చార్జి

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దిల్లీ ఎయిమ్స్‌ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 2వ తేదీన అమిత్‌షాకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు....
1 2,798 2,799 2,800 2,801 2,802 3,049
Page 2800 of 3049