తమిళనాడులో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్
హసన్ అలీ (28), హారిష్ మొహమ్మద్ (32) అనే ఇద్దరు తీవ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ NIA 13/7/19 శనివారం నాడు తమిళనాడులోని నాగపట్టణంలో అరెస్టు చేసింది. దక్షిణ భారతంలో ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాలనే లక్ష్యంతో తమిళనాడు కేంద్రంగా పనిచేస్తున్న ‘అన్సరుల్లా’...







