News

News

నూతక్కిలో 3 రోజుల పాటు ఆరెస్సెస్ ప్రాంత ప్రచారక్ ల సమావేశాలు

విజయవాడ సమీపంలోని నూతక్కిలో 3 రోజుల పాటు ఆరెస్సెస్ ప్రాంత ప్రచారకుల సమావేశాలు జరుగనున్నట్టు ఆరెస్సెస్ ఆంధ్ర ప్రాంత సంఘచాలాక్ శ్రీ భూపతిరాజు శ్రీనివాసరాజు తెలిపారు. ఈ నెల 11, 12, 13 తేదీలలో గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం, నూతక్కిలోని...
News

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా భక్తుల సేవలో 700 మంది ఆరెస్సెస్ స్వయంసేవకులు.

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా వచ్చే భక్తుల సహాయార్ధం రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్, ఉత్కళ విపన్న సహాయతా సమితులు సంయుక్తంగా వివిధ సహాయక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నాయి. రథయాత్ర సందర్భంగా షుమారు 700 మంది స్వయంసేవకులు 8 శ్రేణులుగా వివిధ సహాయ...
News

సిద్దరామయ్యే సంక్షోభానికి కారకుడు – దేవెగౌడ.

కర్ణాటకలో తలెత్తిన తాజా రాజకీయ సంక్షోభానికి సిద్దరామయ్యే కారణమంటున్నారు మాజీ ప్రధాని దేవెగౌడ.  రాజీనామా లేఖలు సమర్పించిన 14 మంది కాంగ్రెస్ - జేడీఎస్ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య మద్దతుదారులేనని దేవెగౌడ ఆదివారంనాడు బహిరంగంగానే చెబుతున్నారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం వెనుక సిద్ధరామయ్య...
News

పాపిష్టి పాస్టర్‌

కేరళలోని ఒక బాలుర హాస్టల్‌కు డైరక్టరుగా ఉన్న జార్జ్ అనే 40 సంవత్సరాల పాస్టర్‌ విద్యార్థులను లైంగిక వేధింపులకు గురిచేశాడు. హాస్టల్‌ విద్యార్థులు ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. తమను పాస్టర్ గత ఆరు నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని వారు తెలిపారు....
News

మత్స్యకార సంక్షేమ సమితి అధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ

గుంటూరు జిల్లా నిజాం పట్నం మండలం కొత్తపాళెం గ్రామంలో మత్స్యకార సంక్షేమ సమితి, మదర్ థెరిస్సా బహుజన సేవా సంస్థ సంయుక్త అధ్వర్యంలో మత్స్యకార మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మత్స్యకార సంక్షేమ సమితి వారు 90 రోజుల...
News

ఇప్పుడు అప్పట్లా కాదు – పాక్ కు వార్నింగ్ ఇచ్చిన ఆర్మీ చీఫ్ రావ‌త్‌

శ‌తృదేశ‌మైన పాకిస్థాన్‌కు ఆర్మీచీఫ్ బిపిన్ రావ‌త్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కార్గిల్ సమయంలో లాగా పాకిస్థాన్ ప్రస్తుతం చొరబాట్లను ప్రేరేపించదని, ఒక వేళ పాక్ 1999 కార్గిల్ యుద్ధం సమయంలో మాదిరిగా ప్రస్తుతం చొరబాట్లకు పాల్పడితే తగిన పరిణామాలను ఎదుర్కోక తప్పదంటూ...
News

రక్తి కట్టిస్తున్న కర్ణాటకం : 13 మంది ఎమ్మెల్యేల రాజీనామా : సిద్దూని సీఎంని చేస్తే ఓకే – కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.

కర్ణాటక రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మొత్తం 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా బాట పట్టడంతో .. కుమారస్వామి సర్కార్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది, జేడీఎస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. స్పీకర్ కార్యాలయానికి వెళ్లి...
News

ప్రజల మధ్య ‘కుల చిచ్చు’ పెట్టేందుకు చర్చి యత్నం.బహిర్గతం చేసిన జాతీయ ఎస్.సి. రిజర్వేషన్ పరిరక్షణ సమితి (ఎన్.ఎస్.సి.ఆర్.పి.ఎస్)

కుల విబేధాలు మరచి, అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఉంటున్న ఆ గ్రామంపై ఓ చర్చి కన్ను పడింది. మతం మారకుండా హిందువులుగా ఉంటున్న వారిని ఎలాగైనా మతం మార్చాలని కుట్ర చేసింది. ఈ కుట్రకు స్థానిక కమ్యూనిస్ట్ నాయకులు వంతపాడారు. కొన్ని...
1 2,796 2,797 2,798 2,799 2,800 2,858
Page 2798 of 2858