News

News

ఒంటిమిట్ట రామయ్య కల్యాణానికి తలంబ్రాల తయారీ ప్రారంభం

ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్‌ 1న జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి హాజరుకానున్న భక్తులకు పంపిణీ చేయడానికి ముత్యాల తలంబ్రాలను శుక్రవారం తయారు చేశారు. కల్యాణ వేదిక ప్రాంగణంలో ఉన్న తితిదే యాత్రికుల వసతి సముదాయం భవనంలో...
News

దేవాలయాల్లో పక్షులకు ఆహారం, ఆశ్రయం

వేసవి కాలంలో ప్రకృతి ప్రేమకు నిదర్శనంగా దేవాలయాల్లో పక్షులకు ఆహారం, నీరు, ఆశ్రయం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అనకాపల్లి జిల్లా అటవీశాఖ అధికారి ఎన్‌.సోమసుందర్‌ అన్నారు. గ్రీన్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో పట్టణ, మండల పరిధిలో పలు దేవాలయాల్లో పక్షుల కోసం...
News

గోవా జాతీయ రహదారిపై 100 చ.మీ విస్తీర్ణంలో అక్రమ ‘శిలువ’ నిర్మాణం!

గోవా పనాజీ పోర్వోరిమ్‌లోని ‘మాల్ డి గోవా’కు ఎదురుగా ఉన్న జాతీయ రహదారి NH-66 పై, సుమారు 100 చదరపు మీటర్ల స్థలాన్ని ఆక్రమించి, కొందరు 10 అడుగుల ఎత్తులో ఒక క్రైస్తవ ‘శిలువ’ను నెలకొల్పారు. ఈ ‘శిలువ’ నిర్మాణానికి సంబంధించి...
News

విశ్వగురు స్థానంలో భారత్‌ ..

భారతదేశాన్ని 2047 నాటికి విశ్వగురు స్థానంలో నిలపడమే తమ ధ్యేయమని.. అందుకోసం అహర్నిశలు శ్రమిస్తామని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్‌ఎస్‌ఎస్‌ ఖండ కార్యవాహక కార్యదర్శి ఎం.గణపతి అన్నారు. పార్వతీపురంమన్యం జిల్లా బాడంగి స్థానిక మెయిన్‌రోడ్డుపై నిర్వహించిన పద సంచలనం భారతమాత...
News

సమాజంలో ఉపాధ్యాయుడిది గురుతరమైన బాధ్యత

నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం - APUS రాష్ట్ర అధ్యక్షులు శ్రీ యస్ బాలాజీ గారి పర్యటన సందర్భంగా స్థానిక భారతమాత గుడి ప్రాంగణంలో గల విశ్వహిందూ పరిషత్ సమావేశ భవనం లో అన్ని మేనేజ్ మెంట్ లందు పనిచేసే...
News

అక్రమంగా ఆవులను తరలిస్తున్న కంటైనర్ల పట్టివేత

అక్రమంగా భారీ కంటైనర్లలో ఆవులను తరలిస్తున్న రెండు కంటైనర్‌లను హిందూ వాహిని, భజరంగ్ దళ్ సభ్యులు పట్టుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా పట్టణ ముఖ్య కూడలిలో తోరణాలను కడుతున్న హిందు వాహిని సభ్యులకు మూడు కంటైనర్లు అనుమానాస్పదంగా కనిపించాయి. కంటైనర్ డ్రైవర్లను ప్రశ్నించేందుకు...
News

రామనవమి ఊరేగింపుపై రాళ్లురువ్విన ఇస్లామిస్టులు

జార్ఖండ్‌లోని గర్వాలో రామ నవమి ఊరేగింపు సందర్భంగా ఇస్లామిస్టులు రాళ్లు రువ్వడం అర్ధరాత్రి హింసాత్మక ఘటనలకు జరిగాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి బాష్పవాయువు ప్రయోగించి, లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ ప్రాంతమంతటినీ సెన్సిటివ్ జోన్ గా ప్రకటించారు. రామ...
News

ఏకాత్మ మానవ దర్శన సదస్సుపై స్టే ఇచ్చిన కర్ణాటక హైకోర్టు

: మైసూరులోని కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ (KSOU)లో మార్చి 25 నుండి మార్చి 27 వరకు నిర్వహించబడింది. ఈ ఏకత్మ మానవ దర్శన సదస్సును రద్దు ప్రయత్నాన్ని చేయవద్దంటూ నిర్ణయాత్మక స్టే జారీ చేస్తూ, కర్ణాటక హైకోర్టు ప్రకటించింది. డాక్టర్...
1 277 278 279 280 281 3,090
Page 279 of 3090