News

ArticlesNews

ప్రత్యేకతను చాటుతున్న నాలుగు రోడ్ల కూడలి మధ్య ధ్వజస్తంభం

ఆలయాల్లో ధ్వజస్తంభం ఎంతో పవిత్రమైంది.. ఇది గర్భగుడికి ఎదురుగా ఉంటోంది.. భక్తుని చూపుని నేరుగా దేవునిపై పడేలా చేస్తోంది. మూలవిరాట్‌కు, భక్తులకు మధ్య వారధిగా ఉంటోంది. ఆలయానికి పూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది. అయితే ఆ గ్రామంలో ధ్వజస్తంభానికి ఎంతో విశిష్టత ఉంది. ఇది ఆలయానికి ఎదురుగా కాకుండా, ఊరి మధ్యలో ఉండడం ప్రత్యేకతను చాటుతోంది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ఇనుగంటివారిపేటలో ఊరి మధ్యలో ఉన్న ధ్వజస్తంభం ఆధ్యాత్మికతను చాటుతుంది. ఆ విశేషమేమిటో తెలుసుకుందాం రండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ గ్రామంలో లేని విధంగా సీతానగరం మండలం ఇనుగంటివారిపేట గ్రామం నడిబొడ్డున కూడలి మధ్యలో పెరుమాళ్ల ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. దీనిని తొంభై మూడేళ్ల్ల కిందట ప్రతిష్ఠించారు. కాలానుగుణంగా అది శిథిలావస్థకు చేరుకోవడంతో 2019 జూన్‌లో పునర్నిర్మించారు. ఇక్కడి ధ్వజస్తంభానికి విశిష్టత ఉంది. ఏ గ్రామంలోనైనా ఆలయాల...
News

త్రేతాయుగాన్ని తలపించిన సంక్షిప్త రామాయణ ప్రదర్శన

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో త్రేతాయుగాన్ని మళ్లీ గుర్తుకు చేసేలా సంక్షిప్త రామాయణ ప్రదర్శణ నిర్వహించారు. ఈ ప్రదర్శనలో రామాయణంలో ఉన్న కొన్ని ముఖ్య సన్నివేశాలను బొమ్మల రూపంలో...
News

వాగు ఒడ్డున పురాతన ఆంజనేయస్వామి విగ్రహం

పల్నాడు జిల్లా రొంపిచర్ల స్థానిక చపారపు సుబ్బారెడ్డి కాలనీ సమీపంలోని చప్టా వద్ద పురాతన కాలం నాటి ఆంజనేయస్వామి విగ్రహాన్ని స్థానికులకు కనుగొన్నారు. విగ్రహం ఆనవాళ్లతో పురాతనమైనదిగా భావిస్తున్నారు. మూడు రోజుల కిందట రాత్రి సమయాల్లో జేసీబీ ఆ ప్రాంతంలో సంచరించటం...
News

ఉగాది, శివరాత్రి సమయంలో మాంసాహారం తీసుకుంటాను! – సిద్ధరామయ్య

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే సమయాన్ని సమర్థిస్తూ.. "నేను ఉగాది, శివరాత్రి రోజులలో మాంసం తింటా. రాహుకాలాన్ని నమ్మను" అని అన్నారు. దీంతో ఆయన కొత్త రాజకీయ చర్చకు తెరలేపారు....
News

‘ఒక గ్రామం – ఒక రాయి’ సంకల్పంతో రామ స్థూపం నిర్మాణం

ఉత్తరాంధ్రలో ఆధ్యాత్మిక చైతన్యం, సామాజిక ఐక్యతే లక్ష్యంగా ‘శ్రీరామ గ్రామ జాగృతి యాత్ర’ ప్రారంభమైంది. పార్వతీపురం జిల్లా కేంద్రంలోని శ్రీ విద్యా సర్వమంగళ దేవి పీఠంలో శ్రీరామనవమి వేడుకల అనంతరం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పీడిక రాజన్న దొర దంపతులు...
ArticlesNews

ISYF మరియు ఖలిస్థాన్ గ్రూపుల విషయంలో UK ద్వంద్వ నీతి

లండన్, 30 సెప్టెంబర్ 2012: మృత్యువు అంచుల్లో ఒక జనరల్ రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ కుల్దీప్ సింగ్ బ్రార్ తన భార్యతో కలిసి మార్బుల్ ఆర్చ్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా.. ముగ్గురు వ్యక్తులు ఆయనపై దాడి చేశారు. అందులో...
News

ఆలయంలో ప్రీ-వెడ్డింగ్‌ షూట్‌ వివాదం

ఇటీవలి కాలంలో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లపై ఆసక్తి బాగా పెరిగింది. కానీ కొన్ని సందర్భాల్లో ఈ వ్యవహారం పరిధులు దాటుతోంది. ఒక్కోసారి ఘర్షణలకు దారి తీస్తోంది. అప్పుడప్పుడూ విషాదంగా కూడా మారిపోతోంది. తాజాగా కర్ణాటకలోని సకలేశపుర తాలూకాలో జరిగిన ఒక దురదృష్టకర...
ArticlesNews

శ్రీనాథ్ జీ విగ్రహ వీర గాథ

1669లో మొఘల్ పాలకుడు ఔరంగజేబు ఉత్తర భారతదేశంలోని ప్రధాన హిందూ దేవాలయాలను ధ్వంసం చేయాలని ఆదేశించాడు. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే మధుర, బ్రజ్ ప్రాంతాల్లోని పవిత్ర కట్టడాలన్నీ నేలమట్టమయ్యాయి. శ్రీకృష్ణుడి బాల్య రూపమైన ‘శ్రీనాథ్ జీ’ విగ్రహం కూడా ప్రమాదంలో...
1 278 279 280 281 282 3,090
Page 280 of 3090