News

News

పాక్‌పై దాడుల కథతో వివేక్ అగ్నిహోత్రి కొత్త సినిమా ‘ఆపరేషన్ సిందూర్’

'ది కశ్మీర్ ఫైల్స్', 'ది వ్యాక్సిన్ వార్' వంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తన తదుపరి ప్రాజెక్టును ప్రకటించారు. 'ఆపరేషన్ సిందూర్‌' పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ అధినేత...
News

అమెరికా మ్యూజియంలో తమిళనాడు విగ్రహాలు

తమిళనాడు నుంచి అక్రమంగా అమెరికాకు తీసుకెళ్లిన విగ్రహాలు తిరిగి రానున్నాయి. వాషింగ్టన్‌లోని స్మిత్సోనియన్‌ నేషనల్‌ మ్యూజియంలో మూడు పురాతన విగ్రహాలు భారతీయ శిల్పాలను పోలి ఉండగా వాటిని తమిళనాడులోని దేవాలయాల నుంచి అక్రమంగా తీసుకొచ్చినట్లు నిర్ధారణ అయింది. వాటిని తిరిగిచ్చేందుకు అమెరికాలోని...
News

రామాలయ సందర్శనకు వెళ్లిన కార్యకర్తలపై దాడిని తీవ్రంగా ఖండించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో పవిత్రమైన రామాలయ సందర్శనకు వెళ్లిన కార్యకర్తలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి...
News

గుంటూరులో కనులపండువగా శోభా యాత్ర

గుంటూరు నగర వీధుల్లో శ్రీరామనవమి శోభాయాత్ర కనులపండువగా నిర్వహించారు. శ్రీ రామనవమి పండుగ రోజున శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో తొమ్మిదేళ్లుగా కొనసాగుతున్న యాత్ర ఈ ఏడాది శుక్రవారం కూడా కొనసాగింది. జైశ్రీరామ్‌ అంటూ పెద్ద ఎత్తున భక్తులు నినదించారు. బృందావన్‌...
ArticlesNews

సనాతన ధర్మం.. సమతా కార్యం.. మలయాళ స్వామి సందేశం

( మార్చి 29 - మలయాళ స్వామి జయంతి ) అనుష్టాన వేదాంతాన్ని ప్రచారం చేసిన యోగి మలయాళ స్వామి, స్త్రీలు కూడా దీక్షలు తీసుకోవచ్చని చెప్పి అన్ని కులాల వారిని ఆదరించిన మహా జ్ఞాని. మలయాళ స్వామి తల్లిదండ్రులు కరియప్ప,...
News

నిధులు లేక నేరాల బాటపడుతున్న జైషే టెర్రరిస్టులు!

ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (జేఈఎమ్) తన కార్యకలాపాల కోసం సరికొత్త, ప్రమాదకరమైన వ్యూహానికి తెరతీసింది. భద్రతా దళాల ఆపరేషన్లతో తీవ్రంగా దెబ్బతినడం, పాకిస్థాన్ నుంచి నిధుల ప్రవాహం పూర్తిగా నిలిచిపోవడంతో.. స్థానికంగానే డబ్బు సంపాదించాలని తన కేడర్‌ను ఆదేశించింది. జమ్మూకశ్మీర్‌తో...
News

తొమ్మిది మంది చిన్నారులకు ‘కన్యాపూజ’ నిర్వహించిన సీఎం యోగి

శ్రీరామనవమి, చైత్ర నవరాత్రి ముగింపు పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ లోని గోరఖ్‌నాథ్ ఆలయంలో ఘనంగా 'కన్యాపూజ' నిర్వహించారు. తొమ్మిది మంది చిన్నారులను దుర్గాదేవి రూపాలుగా భావించి, వారికి పాదపూజ చేసి స్వయంగా భోజనం వడ్డించారు. ఈ...
1 279 280 281 282 283 3,090
Page 281 of 3090