ఆవులను రక్షించబోయిన వ్యక్తిని కాల్చి చంపిన ఆవుల స్మగ్లింగ్ ముఠా – నోరు మెదపని మేథావుల వైఖరిపై సర్వత్రా విమర్శలు
ముగ్గురు ఆడపిల్లల తండ్రి, గొ రక్షకుడైన వ్యక్తిని ఆవుల స్మగ్లింగ్ ముఠా దారుణంగా హత్య చేసిన ఘటన హర్యానాలోని పాల్వాల్ లో చోటు చేసుకుంది. స్థానిక గో రక్షక్ దళ్ కి చెందిన గోపాల్ (35) గోవుల అక్రమ రవాణాను అడ్డుకోవడంలో...







