News

News

కెనడాలోని హిందూ దేవాలయాల వద్ద ఏప్రిల్ 5 నిరసన ఖలిస్తాన్ మద్దతుదారులు

కెనడాలోని ఖలిస్తానీ మద్దతుదారులు ఏప్రిల్ 5, 2026న బ్రాంప్టన్‌లోని త్రివేణి మందిరం, సర్రేలోని శ్రీ లక్ష్మీ నారాయణ మందిరం వెలుపల భారీ నిరసనలు చేపడతామని ప్రకటించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. హిందువులు పూజల కోసం ఆలయాలకు వచ్చే సమయంలో నినాదాలు వినిపించేందుకు...
News

‘రాహుల్’ పేరుతో హిందూ అమ్మాయిని లవ్ జిహాద్ లోకి లాగిన అబ్దుల్

మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్ లో అబ్దుల్ ఫరాజ్ ఖాన్ అనే వ్యక్తి 'రాహుల్'గా నటిస్తూ, ఒక హిందూ యువతిని లవ్ జిహాద్ లోకి దింపాడు. అతను ఆ యువతికి పలుమార్లు మత్తు మందు ఇచ్చి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని అసలు...
ArticlesNews

ఒంటిమిట్ట రామన్న విలక్షణ కల్యాణం

( ఏప్రిల్‌ 01- ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కల్యాణం ) ఒకప్పుడు రాజులు-రాజప్రాసాదాలు,కోటలతో, సత్రాలు-అన్నసత్రాలతో కళకళలాడిన నగరం ఒంటిమిట్ట. రాజులు రాజ్యాలు పోయినా, కోటలు, బురుజులు శిథిలమైనా, ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఠీవిగా నిలబడిరది. రామయ్య నడయాడిన స్థలం. జాంబవంతుడు ప్రతిష్టించిన శ్రీరాముడు....
News

లష్కరే తయ్యిబా ఉగ్రవాది షబ్బీర్‌ అహ్మద్‌ లోన్‌ అరెస్ట్‌

భారత్‌లో దాడులకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తయ్యిబా ఆపరేటివ్‌ షబ్బీర్ అహ్మద్ లోన్‌ను అరెస్టు చేసినట్లు సోమవారం అధికారులు వెల్లడించారు. ఢిల్లీ సమీపంలో అతడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. షబ్బీర్‌ది జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లా. బంగ్లాదేశ్ కేంద్రంగా...
News

రాముడు, కౌసల్యామాతపై అనుచిత వ్యాఖ్యలు: యదునానందలాల్ వర్మ అరెస్టు

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై యదునానందలాల్ వర్మ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా మరియు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. ఈ వీడియో ఎప్పుడు తీసిందో తెలియదు...
News

భారత్‌ను లక్ష్యం చేసుకున్న ఉగ్ర సంస్థలకు పాక్‌లో ఆశ్రయం

భారత్‌ను లక్ష్యం చేసుకున్న ఉగ్రవాద గ్రూపులపై అమెరికా సంస్థ కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ సంచలన రిపోర్ట్ బయట పెట్టింది. భారత్‌ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద గ్రూపులకు పాకిస్థాన్ ఇప్పటికీ ఆశ్రయం కల్పిస్తోందని నివేదికలో హెచ్చరించింది. 2008 ముంబై దాడులకు బాధ్యత వహించిన...
News

ప్రపంచ అశాంతికి సాంస్కృతిక వారసత్వమే పరిష్కారం: ప్రధాని మోదీ

ప్రపంచం అస్థిరత్వంతో సతమతమవుతూ, అశాంతి జ్వాలలతో దహించుకుపోతున్న క్లిష్ట సమయంలో సాంస్కృతిక వారసత్వమే మానవాళికి మార్గం చూపుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇవాళ మహావీర్ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని కోబా తీర్థ్‌లో ఏర్పాటు చేసిన 'సమ్రాట్ సంప్రతి మ్యూజియం'ను...
News

“నక్సలిజం”చరిత్రను బయటపెట్టిన అమిత్ షా..

నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడానికి కేంద్రం ఆపరేషన్ కగార్ నిర్వహించింది. కేంద్ర హోమంత్రి గతేడాది స్పష్టంగా చెప్పారు. మార్చి 31, 2026 వరకు డెడ్‌ లైన్ విధించారు. మావోయిస్టులు ఎక్కడ ఉన్నా అందరూ లొంగిపోవాలని పిలపునిచ్చారు. మార్చి 31 వరకు మావోయిస్టు రహిత...
1 274 275 276 277 278 3,090
Page 276 of 3090