నంద్యాలలో పథ సంచలన కార్యక్రమం
నంద్యాల జిల్లా పథ సంచలన కార్యక్రమం నంద్యాల ప్రజలు, అభిమానుల ఆహ్వానం, ఆనందోత్సాహాల పుష్ప వృష్టి మధ్య కాషాయ ధ్వజం ఘోష్ వాయిద్యాల లయబద్ద సంగీతంతో వైభవంగా జరిగింది. తదుపరి కేశవరెడ్డి స్కూల్ బాలాజీ కాంప్లెక్స్ ప్రాంగణంలో, జిల్లా సంఘ్ చాలక్...







