News

News

నంద్యాలలో పథ సంచలన కార్యక్రమం

నంద్యాల జిల్లా పథ సంచలన కార్యక్రమం నంద్యాల ప్రజలు, అభిమానుల ఆహ్వానం, ఆనందోత్సాహాల పుష్ప వృష్టి మధ్య కాషాయ ధ్వజం ఘోష్ వాయిద్యాల లయబద్ద సంగీతంతో వైభవంగా జరిగింది. తదుపరి కేశవరెడ్డి స్కూల్ బాలాజీ కాంప్లెక్స్ ప్రాంగణంలో, జిల్లా సంఘ్ చాలక్...
News

ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడుతున్న మహమ్మద్ ఫహాద్‌ అరెస్ట్

హైదరాబాద్‌లో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడుతున్న ఆమె కజిన్‌ను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) అరెస్ట్ చేసింది. బాలికను రక్షించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయెల్ మంగళవారం తెలిపారు....
News

‘మ‌త మార్పిడి వ్య‌తిరేక బిల్లును ఆమోదించిన ఛత్తీస్‌గఢ్ శాసనసభ

ఛత్తీస్‌గఢ్ శాసనసభలో ‘మ‌త మార్పిడి వ్య‌తిరేక బిల్లు, 2026’ ఆమోదం పొందింది. దీనితో, కఠినమైన నిబంధనలతో కూడిన మత మార్పిడుల నిరోధక చట్టాన్ని రూపొందించిన భారతదేశంలోని 10వ రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్ నిలిచింది. ఈ చట్టం ప్రకారం, చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా మత...
News

108 అడుగుల నీలకంఠ వర్ణి విగ్రహ ప్రతిష్ఠ

సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా BAPS స్వామినారాయణ సంస్థ మరో అద్భుత ఘట్టం ఆవిష్కరించింది. భగవాన్ స్వామినారాయణ బాల్య రూపమైన నీలకంఠ వర్ణి 108 అడుగుల భారీ విగ్రహానికి ప్రస్తుత గురువులు పరమ పూజ్య మహంత్ స్వామి మహారాజ్ శాస్త్రోక్తంగా ప్రాణ...
News

తమిళనాడు బస్సుపై దావూద్ ఇబ్రహీం ఫోటోల కలకలం

తమిళనాడు , కర్ణాటక సరిహద్దుల్లో ఇటీవల చోటుచేసుకున్న ఒక ఘటన భద్రతా దళాలను అప్రమత్తం చేసింది. అంతర్జాతీయ ఉగ్రవాది, 1993 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీం ఫోటోలు ఒక ప్రైవేట్ బస్సుపై ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం సృష్టించింది....
News

“మైనారిటీ పదానికి కొత్త నిర్వచనం ఇవ్వండి : పార్లమెంటుకు వీహెచ్‌పీ విన్నపం”

విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఇటీవల పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా సుమారు 375 మంది ఎంపీలను కలిసి "మైనారిటీ" అనే పదానికి స్పష్టమైన మరియు తార్కికమైన కొత్త నిర్వచనాన్ని ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. భారత రాజ్యాంగం మైనారిటీలకు ప్రత్యేక హక్కులు కల్పించినప్పటికీ,...
News

ఉగ్రభూమిగా పాకిస్థాన్.. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్‌లో అగ్రస్థానం

ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం తగ్గుముఖం పడుతున్నప్పటికీ, పాకిస్థాన్ మాత్రం దానికి పూర్తి భిన్నమైన దిశలో పయనిస్తోంది. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ (జీటీఐ) 2026 ప్రకారం, ఉగ్రవాదం వల్ల అత్యంత ఎక్కువగా ప్రభావితమైన దేశంగా పాకిస్థాన్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ నివేదికలోని గణాంకాలు పాకిస్థాన్...
News

మంగళూరు కుక్కర్ పేలుడు కేసులో నేరాన్ని అంగీకరించిన నిందితుడు షరీక్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2022 మంగళూరు ఆటోరిక్షా కుక్కర్ పేలుడు కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ షరీక్ (27) తన నేరాన్ని అంగీకరిస్తూ దాఖలు చేసిన దరఖాస్తును బెంగళూరులోని ప్రత్యేక జాతీయ దర్యాప్తు సంస్థ...
1 272 273 274 275 276 3,090
Page 274 of 3090