News

News

పాక్‌ మధ్యవర్తిత్వం మాకొద్దు.. ఇరాన్‌

పాకిస్థాన్‌ మధ్యవర్తిత్వంతో ద్వారా వచ్చే సలహాలను పాటించబోమని ఇరాన్‌ మంగళవారం స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించాలని తమపై ఒత్తిడి పెరిగినప్పటికీ, ఆ తరహా మధ్యవర్తిత్వ చర్చల్లో తాము పాల్గొనబోమని వెల్లడించింది. ఈ మేరకు ముంబైలోని ఇరాన్‌ కాన్సులేట్‌ జనరల్‌, ఇరాన్‌...
News

ఢిల్లీ ఆలయాలు.. రద్దీ ప్రాంతాల్లో లష్కరే ఉగ్రవాది రెక్కీ

భారత్‌లో దాడులకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తయ్యిబా ఆపరేటివ్‌ షబ్బీర్ అహ్మద్ లోన్‌ను దిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. షబ్బీర్‌ది...
News

10లోగా చందనోత్సవం ఏర్పాట్లు పూర్తి

చందనోత్సవం ఏర్పాట్లను ఏప్రిల్‌ 10వతేదీ నాటికల్లా పూర్తిచేయాలని రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ సింహాచలం దేవస్థానం ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. సింహగిరిపై జరుగుతున్న చందనోత్సవం ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసే క్యూలు ఎక్కడెక్కడ నుంచి ప్రారంభమవుతాయో ఆయా...
ArticlesNews

మంగళ్ పాండే కంటే ముందు స్వాతంత్య్ర జ్వాల వెలిగించిన ఖుర్దా వీరుడు

1857 మార్చి 29న, బారక్‌పూర్‌లోని మంగళ్ పాండే అనే ఒక సిపాయి పేల్చిన తూటా, భారతదేశపు మొట్టమొదటి స్వాతంత్ర్య సంగ్రామానికి నిప్పు రాజేసింది. తన విశ్వాసాన్ని కించపరిచేలా ఉన్న గ్రీజు పూసిన తూటాలకు వ్యతిరేకంగా ఆయన చూపిన ధిక్కారం ఒక చిచ్చులా...
News

భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో ‘వీర హనుమాన్ విజయ యాత్ర’

ఏప్రిల్ 2వ తేదీన శ్రీ హనుమాన్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా ‘వీర హనుమాన్ విజయ యాత్ర’ నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో గత 22 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ భారీ శోభాయాత్ర.. ఈ ఏడాది...
News

ఒక విప్లవాత్మక మేధస్సు ఆవిర్భావం

బ్రిటిష్ ప్రభుత్వం హెడ్గేవార్‌పై నిఘా ఉంచడం ఇదే మొదటిసారి. అప్పుడు ఆయన వయస్సు కేవలం పదిహేనేళ్ళు దాటి ఉంటుంది. అది 1907-08 ప్రాంతంలో ఒక విజయదశమి రోజు. రాంపాయలి గ్రామంలో ఆయన బాబాయి అబాజీ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా ఉండేవారు. వార్షిక వేడుకల కోసం ఊరంతా...
News

హిందూ ఆలయ భూములకు రక్షణ కల్పించండి

హిందూ దేవాలయ భూముల ఆక్రమణలు అడ్డుకుని, శిథిల ఆలయాల పునర్నిర్మాణం చేపట్టాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో వినతిపత్రాలు సమర్పించామని బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ తెలిపారు. జనతా వారధితో పాటు పలు పర్యటనల్లో హిందూ ఆలయ ధర్మకర్తలు,...
ArticlesNews

విజయనగర చరిత్రకు సజీవ సాక్ష్యం మార్కాపురం చెన్నకేశవ స్వామి ఆలయం

( మార్కాపురం చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ) మార్కాపురం చెన్నకేశవ స్వామి ఆలయం విజయనగర రాజుల చరిత్రకు సజీవ సాక్ష్యం. ఈ ఆలయాన్ని క్రీ.శ. 1405 నుంచి 1459 సంవత్సరాల మధ్య కాలంలో విజయనగర చక్రవర్తులు నిర్మించినట్లు దేవాలయాల్లోని 18 శాసనాల...
1 273 274 275 276 277 3,090
Page 275 of 3090