News

News

8 శతాబ్దాల పాటు విజ్ఞాన కేంద్రంగా నలంద విశ్వవిద్యాలయం

నలంద విశ్వవిద్యాలయ పునరుద్ధరణ దాని పూర్వవైభవాన్ని ఆధునిక రూపంలో పునఃస్థాపించడానికి ఉన్న జాతీయ, అంతర్జాతీయ నిబద్ధతకు నిదర్శనమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ప్రాచీన నలంద విశ్వవిద్యాలయం 8 శతాబ్దాల పాటు విజ్ఞాన కేంద్రంగా విరాజిల్లిందని, దాని నాశనం కేవలం భారత్‌కే కాకుండా, ప్రపంచానికి తీవ్ర నష్టమని అన్నారు.5వ శతాబ్దంలో గుప్త రాజవంశానికి చెందిన కుమారగుప్తుడు దీనిని స్థాపించాడని, గుప్త పాలకులతో పాటు, హర్షవర్ధనుడు మరియు పాల రాజవంశం రాజులు కూడా దీనికి ఆదరణ కల్పించారు. ఇది బౌద్ధ ధర్మం, తాత్వికత, యోగా, వేదాంతం, ఖగోళ శాస్త్రం, గణితం, వైద్యం మరియు ఇతర విద్యలకు ప్రసిద్ధి చెందిందని తెలిపారు.చైనా, కొరియా, జపాన్, టిబెట్, మంగోలియా, మరియు ఆగ్నేయాసియా వంటి దేశాల నుండి విద్యార్థులు, పండితులు ఇక్కడ విద్యనభ్యసించడానికి వచ్చేవారని తెలిపారు. బిహార్‌లోని రాజ్‌గర్‌లో నూతన నలంద విశ్వవిద్యాలయ...
ArticlesNews

LPG అవసరం లేకుండా 4 దశాబ్దాలుగా బయోగ్యాస్‌‌నే ఉపయోగిస్తున్న ఆదర్శ గ్రామం

ప్రస్తుత ఎల్‌పీజీ వంటగ్యాస్ సంక్షోభంలోనూ ఆ ఊరి ప్రజలంతా నో వర్రీ అంటున్నారు. ఎల్‌పీజీ సిలిండర్ల కొరత ఏర్పడినా, ధర పెరిగినా తమకు ఇబ్బందేం ఉండదని తేల్చి చెబుతున్నారు. ఇంతకీ వాళ్ల ధైర్యానికి కారణం ఏమిటి ? ఎల్‌పీజీకి ప్రత్యామ్నాయంగా వంట...
News

‘ఓబీసీ కేటగిరీలోకి ముస్లింలను చేర్చడం రిజర్వేషన్లను దుర్వినియోగం చేయడమే’ : బీజేపీ ఎంపీ

ఓబీసీ రిజర్వేషన్లను మతం పేరుతో దుర్వినియోగం చేస్తున్నారంటూ బీజేపీ సభ్యుడు కె. లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. రాజ్యసభలో 'జీరో అవర్' సందర్భంగా బీజేపీ సభ్యుడు కె. లక్ష్మణ్ ఓబీసీ రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తారు....
ArticlesNews

ఆధునిక యువతలో మిశ్రమ పంథా

కాలంతో పాటు భారతీయ సమాజం అతి వేగంగా మారుతోంది. ముఖ్యంగా హిందూ యువత, అబ్బాయిలు, అమ్మాయిలు, తమ ఆలోచనల్లో, జీవన విధానంలో, విలువలలో గణనీయమైన మార్పులను అనుభవిస్తున్నారు. ఈ మార్పులు ఒకవైపు అవకాశాలను తెస్తుంటే, మరోవైపు కొన్ని ఆందోళనలను కూడా కలిగిస్తున్నాయి....
ArticlesNews

మంచి పనికి ఇదే తగిన సమయం

రాజ్యంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే న్యాయపాలనలో కుల, మత, వర్గ విభేదాలు ఉండకూడదని, న్యాయం అందరికీ సమానంగా అందాలని, కులమతాలతో సంబంధం లేకుండా పాలన ఉండాలని అపర చాణుక్యుడు చెప్పిన రాజనీతి సూత్రం మన దేశంలో కచ్చితంగా అమలు చేయాల్సిన...
ArticlesNews

శ్రీ కాంచీ కామకోటి పీఠం “బడి-గుడి-తల్లి ఒడి”

శాంతా మహాంతో నివసంతి సంతః వసంతవల్లోక హితం చరంతః। తీర్ణాః స్వయం భీమ భవార్ణవం జనాన్ అహేతునా-న్యానపి తారయంతః ॥  – వివేకచూడామణి శాంతచిత్తులయిన మహాత్ములు వసంత రుతువు లాగా లోక హితాన్ని కోరుతూ, వ్యవహరిస్తూ, తాము స్వయంగా అతి భీకరమైన...
News

విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులకు గర్భగుడిలోకి అనుమతి లేదు..!

విదేశాలకు వెళ్లి వచ్చే అర్చకులపై  రాష్ట్ర  హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విదేశాలకు వెళ్లి వచ్చే.. అర్చకులు, ప్రధాన అర్చకులను అంతరాలయంలోకి అనుమతించవద్దని స్పష్టం చేసింది. దుర్గ గుడి అర్చకుల రిట్ పిటిషన్‌పై వాదనలు విన్న హైకోర్టు.. ఈ ఆదేశాలు ఇచ్చింది....
News

బీజింగ్‌లో చైనా కళాకారులు రామాయణం నృత్య నాటక ప్రదర్శన

చైనా రాజధాని బీజింగ్‌లోని భారత పాత రాయబార కార్యాలయ ప్రాంగణంలో చైనాకు చెందిన స్థానిక కళాకారులు రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందించిన "ఆది కావ్య- ది ఫస్ట్ పోయెమ్" అనే నృత్య నాటకాన్ని ప్రదర్శించారు. ఈ నృత్య నాటకానికి ప్రముఖ చైనీస్...
1 271 272 273 274 275 3,090
Page 273 of 3090