News

News

పొరుగుదేశాలు కవ్విస్తున్న వేళ – భారీగా ఆయుధాలు సేకరిస్తున్న కేంద్రం

పొరుగు దేశాలు సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్న వేళ దేశ ఆయుధ సంపత్తిని పెంచుకొనే దిశగా కేంద్రం చర్యలను ముమ్మరం చేసింది. ఈ మేరకు అత్యాధునిక ఆయుధాల కొనుగోళ్లను వేగవంతం చేసింది. గత ఏడాది కాలంలో అమెరికా నుంచి 3.4 బిలియన్‌...
News

కర్ణాటకలో గోవధ నిషేధ బిల్లుకు ఆమోదం

గోవధలను నివారించే దిశగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'గోవధ నిషేధం, పశువుల సంరక్షణ బిల్లు 2020'కు కర్ణాటక శాసనసభ ఆమోదం తెలిపింది. ఆ రాష్ట్ర పశు సంవర్థక శాఖా మంత్రి ప్రభు చవాన్‌ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ...
News

శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయానికి జాతీయహోదా కల్పించండి – కేంద్రానికి తితిదే వినతి

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని జాతీయ వేద విశ్వవిద్యాలయంగా ప్రకటించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి డా. రమేష్ పోఖ్రియాల్‌ను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం దిల్లీలో కేంద్ర మంత్రిని...
News

27 హిందూ, జైన దేవాలయాలను కూల్చి కుతుబ్ మినార్ కాంప్లెక్స్ వద్ద మశీదును నిర్మించారు – ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు

27 హిందూ, జైన దేవాలయాలను కూల్చివేసి కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో క్వాత్-ఉల్-ఇస్లాం మశీదు నిర్మించారని పేర్కొంటూ ఢిల్లీలోని సాకేత్ కోర్టులో పిటిషన్‌ దాఖలయింది. జైన తీర్థంకర్ రిషబ్ దేవ్, హిందూ దేవుడు విష్ణుమూర్తి తరఫున హరిశంకర్ జైన్ మరియు న్యాయవాది రంజనా...
News

ఆక్రమణలో లక్షల ఎకరాల ఆలయ భూములు : ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ వెల్లడి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ల‌క్ష‌ల ఎక‌రాల దేవాదాయ శాఖ భూములు ఆక్ర‌మ‌ణ‌కు గురైన‌ట్టు రాష్ట్ర ఎండోమెంట్స్ క‌మిష‌న‌ర్ అర్జున్‌రావు తెలిపారు. మంగ‌ళ‌వారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ఆలయ ఇఓలతో ఆయ‌న సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంత‌రం విలేక‌రుల‌తో మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ...
News

భారత్‌ బయోటెక్ కి బారులు తీరిన రాయబారులు

కరోనా టీకాల తయారీపై అధ్యయనానికి 64 దేశాల రాయబారులు, హైకమిషనర్లు హైదరాబాదు‌కు చేరుకున్నారు. భారత్ ‌లో టీకాల పురోగతిని వివరించేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ పర్యటన ఏర్పాటు చేసింది. వారు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శామీర్‌పేట వద్ద...
ArticlesNews

వలపు వల “లవ్ జీహాద్”

జీహాద్ అంటే 'పవిత్ర యుద్ధం' అని అందరికీ తెలుసు. మధ్యయుగంలో ముస్లింలు మత వ్యాప్తికోసం ఇతర మతసమూహాల పై, జాతులపై చేసిన యుద్ధాలకు జిహాద్ అని పేరు. మత వ్యాప్తి కోసం చేసిన యుద్ధాలు కాబట్టి వాటిని 'పవిత్ర యుద్ధాలు'గా వారు...
1 2,747 2,748 2,749 2,750 2,751 3,048
Page 2749 of 3048