జీహాద్ అంటే 'పవిత్ర యుద్ధం' అని అందరికీ తెలుసు. మధ్యయుగంలో ముస్లింలు మత వ్యాప్తికోసం ఇతర మతసమూహాల పై, జాతులపై చేసిన యుద్ధాలకు జిహాద్ అని పేరు. మత వ్యాప్తి కోసం చేసిన యుద్ధాలు కాబట్టి వాటిని 'పవిత్ర యుద్ధాలు'గా వారు...
నిర్జన ప్రదేశాల్లో ప్రత్యక్షమై.. ఆ తర్వాత కొద్దిరోజులకే మాయమవుతూ పరిశోధకులను పరుగులు పెట్టిస్తున్న ఏకశిల ఈ సారి నెదర్లాండ్స్లో ప్రత్యక్షమైంది. ఉత్తర ఫ్రైస్ల్యాండ్ ప్రావిన్స్లోని కీకెన్బర్గ్ ప్రకృతి రిజర్వ్ సమీపంలో హైకర్లు ఓ ఏకశిలను కనుగొన్నారు. ఈ విషయాన్ని డచ్ ఫారెస్ట్రీ...
గుంటూరు జిల్లా తెనాలి నగరంలో 4/12/2020 శుక్రవారం సేవాభారతి కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఆర్ ఎస్ ఎస్ ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెనాలి నగరంలోని సీనియర్ స్వయం...
Rashtriya Swayamsevak Sangh activists paid homage to Dr. Baba Saheb Ambedkar, The founder of the Constitution of India, a freedom fighter and a great leader who worked for the development...
కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని కర్నూలు జిల్లా, నంద్యాలలోని భారతమాత మందిరంలో లక్ష కుంకుమార్చన, లక్ష , లక్ష బిళ్వార్చన, లక్ష పుష్పార్చన జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూ గృహిణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ...
The incident took place in West Godavari district Andhrapradesh. The Shetty Balija caste people saved their 40 members from converting their religion with the help of the Dharma Jagrana Samiti,...
భారత రాజ్యాంగ నిర్మాత,స్వతంత్ర సమరయోధుడు,దళిత బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64 వ వర్ధంతి సందర్భంగా కర్నూలు జిల్లా నంద్యాల నగరంలోని బొమ్మల సత్రం ఫ్లై ఓవర్ క్రిందనున్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ర్రాష్ట్రీయ స్వయంసేవక...
రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న ధర్మ జాగరణ సమితి సహకారంతో శెట్టి బలిజ కులస్థులు తమ కులస్థులు 40 మందిని మతం మారకుండా కాపాడుకున్న సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి...