సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో దోర్నాలలో ఎస్సీ, ఎస్టీ వర్గాల ఆత్మీయ సమ్మేళనం
ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలోని గొడ్రాలి కొండ వద్ద మార్చి 29న ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన సుమారు 200 మంది (వారిలో 70 మంది మహిళలు) పాల్గొన్న సామాజిక సమరసత సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం రాజంపల్లి, మార్కాపురం పరిధిలోని...







