News

News

సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో దోర్నాలలో ఎస్సీ, ఎస్టీ వర్గాల ఆత్మీయ సమ్మేళనం

ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలోని గొడ్రాలి కొండ వద్ద మార్చి 29న ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన సుమారు 200 మంది (వారిలో 70 మంది మహిళలు) పాల్గొన్న సామాజిక సమరసత సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం రాజంపల్లి, మార్కాపురం పరిధిలోని...
News

గంగానదిలో ఇఫ్తార్ విందు నిందితులకు బెయిల్ నిరాకరణ!

పవిత్ర గంగా నదిలో పడవ ప్రయాణం చేస్తూ ఇఫ్తార్ విందు నిర్వహించి, చికెన్ బిర్యానీ తిన్న తర్వాత వాటి ఎముకలను, ఇతర వ్యర్థాలను నదిలో పడేసిన కేసులో అరెస్టయిన 14 మంది నిందితులకు వారణాసి కోర్టులో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. నిందితులు దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్...
News

‘పాక్‌ను సముద్రంలో కలిపేవాళ్లం’: నేవీ చీఫ్

‘పాకిస్తాన్‌ను సముద్ర గర్భంలో కలిపివేసేందుకు భారత్ కేవలం ‘కొద్ది నిమిషాల’ దూరంలోనే ఉంది’.. అంటూ ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో భారత నౌకాదళం ఎంతటి దూకుడుగా వ్యవహరించిందో నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి వివరించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా...
News

కశ్మీరీ మహిళలపై ఉగ్రవాదుల లైంగిక దోపిడీనీ బట్టబయలు చేసిన పాక్ మతబోధకుడు

ఉగ్రవాదులు మతం పేరుతో కశ్మీరులో చేస్తున్న దురాగతాలను పాకిస్థాన్‌కు చెందిన దేవ్‌బంద్‌ మతబోధకుడు ముఫ్తీ సయీద్‌ ఖాన్‌ నిర్ధారించారు. నిస్సహాయ మహిళా శరణార్థుల కనీస ఆహార అవసరాలను వీరు ఎలా తమ లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి వాడుకుంటున్నారో వెల్లడించారు. పాకిస్థాన్‌ మాజీ...
News

జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ ఉగ్రవాది హతం..

జమ్మూకాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. గందర్‌బల్‌లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. దీంతో గందర్‌బల్ జిల్లాలోని అర్హమా అటవీ ప్రాంతంలో పోలీసులు, సైన్యం, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. అయితే ఇద్దరు ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు దిగడంతో సైన్యం...
News

దేశవ్యాప్తంగా వైభవంగా హనుమజ్జయంతి

శ్రీరామజన్మభూమిలో బాలరాముడికి అయోధ్య కొత్త కళ సంతరించుకుంది. ప్రతీ పండుగా కన్నులపండువగా జరుగుతోంది. ఇవాళ హనుమజ్జయంతి సందర్భంగా అయోధ్యలోని హనుమాన్ గఢీ దేవాలయాన్ని వేలాది భక్తులు దర్శించుకున్నారు. ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లోని హనుమాన్ మందిరం వద్ద భక్తులు పెద్దసంఖ్యలో బారులు తీరారు. ఆంజనేయుడికి...
News

హైదరాబాద్‌లో హనుమాన్ విజయయాత్ర..

హనుమాన్ జయంతి సందర్భంగా ఇవాళ‌ హైదరాబాద్ నగరంలో భారీ 'విజయయాత్ర' నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నగర పోలీసులు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు పలు కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శాంతిభద్రతల దృష్ట్యా మూడు కమిషనరేట్ల పరిధిలో మద్యం...
News

పుణ్యక్షేత్రాలకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక రైలు

పుణ్యక్షేత్రాలకు వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం ప్రత్యేక ప్యాకేజీతో భారత్‌ గౌరవ్‌ ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు ఐఆర్‌సీటీసీ అధికారులు తెలిపారు.  సంస్థ కార్యాలయంలో ప్యాకేజీ కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజర్‌ రాజా వివరాలు వెల్లడించారు.  ఏప్రిల్‌ 27న విశాఖపట్నం నుంచి...
1 270 271 272 273 274 3,090
Page 272 of 3090