News

News

న్యాయం తప్పిన న్యాయమూర్తి – కేరళలో షాకింగ్ ఘటన

కేరళలో ఒక షాకింగ్ సంఘటన జరిగింది. పల్లకాడ్‌కు చెందిన ఒక సీనియర్ న్యాయమూర్తి ‘ట్రిపుల్ తలాక్’ జారీ చేసి తన భార్య నుంచి అక్రమంగా విడాకులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అందిన సమాచారం ప్రకారం, కేరళ పాలక్కాడ్ జిల్లాలో సెషన్స్ కోర్టు...
News

కేంద్రం హెచ్చరికలతో దిగి వచ్చిన ట్విట్టర్.. వివాదాస్పద ఖాతాలు తొలగింపు.

“మాది సొంత న్యాయవ్యవస్థ. మేము ఎవ్వరికీ తలొగ్గం. భయపడం.” అన్నట్లు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న ట్విట్టర్.... కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గట్టి హెచ్చరికలతో దిగి వచ్చింది. నిన్న కేంద్ర సమాచార సాంకేతిక మంత్రి మాట్లాడుతూ “అరెస్టుల దాకా తెచ్చుకోవద్దు. ఈ దేశంలో పని...
News

రామమందిర నిర్మాణ నిధి సేకరిస్తున్న బజరంగ దళ్ యువ కార్యకర్త దారుణ హత్య

అయోధ్య రామమందిర నిర్మాణం కోసం నిధిసేకరణలో ఉన్న రామభక్తుడిని దారుణంగా హత్యచేసిన ఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. రింకూ శర్మ అనే ఓ 24 ఏళ్ల బజరంగ్ దళ్ కార్యకర్త మకర సంక్రాంతి నుండి దేశ వ్యాప్తంగా ప్రారంభమైన రామ మందిర...
News

మతం మారిన ఎస్సీలకు రిజర్వేషన్లు వర్తించవు: కేంద్ర న్యాయశాఖ మంత్రి స్పష్టీకరణ

షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తులు హిందూ మతం వీడి క్రైస్తవం లేదా ఇస్లాం మతంలోకి మారితే రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లకు అర్హత కోల్పోతారని కేంద్ర న్యాయశాఖ మంత్రి ‌రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో స్పష్టం చేశారు. గురువారం రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్‌...
News

మనం 25 దేశాలకు కరోనా వ్యాక్సిన్ ను ఎగుమతి చేస్తున్నాం – కేంద్రం వెల్లడి

కరోనా వ్యాక్సిన్‌ తయారీలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న భారత్ వ్యాక్సిన్‌ ఎగుమతిలోనూ దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు రూ.338 కోట్ల విలువైన కరోనా వ్యాక్సిన్‌లను విదేశాలకు ఎగుమతి చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో స్నేహపూర్వక దేశాలకు ఉచితంగా అందించడంతో పాటు మరికొన్ని...
News

అమ్మమ్మ కష్టాన్ని చూడలేక..’ఈజీ లిఫ్ట్‌’ రూపొందించిన బుడతడు

అమ్మమ్మ కష్టాన్ని చూడలేక ఓ మనవడు సరికొత్త పరికరాన్ని తయారు చేశాడు. ఆ పరికరానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అదే 'ఈజీ లిఫ్ట్' పరికరం. వృద్ధులు, రోగులకు ఎంతో ఉపయోగపడే దీన్ని జూబ్లీహిల్స్‌ భారతీయ విద్యాభవన్‌ పబ్లిక్‌ పాఠశాల విద్యార్థి...
News

నాటి గాల్వాన్ ఘర్షణల్లో 45 మంది చైనా సైనికుల మృతి – రష్యన్ వార్తా సంస్థ వెల్లడి

తూర్పు లాడ్డాఖ్ ‌లో గతేడాది భారత్‌-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 45మంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా వార్తాసంస్థ పేర్కొంది. జూన్ 2020లో జరిగిన ఆ ఘటనలో 20మంది భారత సైనికులు అమరులైనట్లు భారత్‌ అప్పట్లోనే ప్రకటించింది. కానీ,...
ArticlesNews

తొలి వ‌న‌వాసి స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు తిలకా మాఝి

నేటి జార్ఖండ్ ప్రాంతం అనాదిగా వీరోచిత పోరాటాల వేదికగా నిలిచింది. ఎన్నో ఉద్యమాలు ఆ నేలపైన ఊపిరి పోసుకున్నాయి. సాహసికులైన గిరిపుత్రులు తమ హక్కుల కోసం, ఈ భూమి కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడారు. సిద్ధూ కాను, భూమిజ్...
1 2,723 2,724 2,725 2,726 2,727 3,045
Page 2725 of 3045