News

News

పట్టు వదలని విక్రమార్కుడు – విక్రమ్‌ జాడను కనుగొన్న భారతీయుడు

కోట్ల మంది భారతీయుల కలలను మోస్తూ నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-2.. చివరి దశలో తడబడింది. అయితేనేం.. మన ఇస్రో శాస్త్రవేత్తల ముందు ఎన్నో సవాళ్లను, అనుభవాలను మిగిల్చింది. జాబిల్లి ఉపరితలాన్ని ఆఖరి నిమిషంలో గట్టిగా ఢీకొట్టిన విక్రమ్‌ ల్యాండర్‌ జాడ కనుక్కోవడంలో...
News

చైనా నౌకను తరిమిన ఇండియన్ నేవీ

భారతీయ సముద్ర జలాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న చైనా నౌకను మన దేశ నావికాదళం విజయవంతంగా తరిమికొట్టింది. ఈ ముఖ్య ఘటన అండమాన్‌ నికోబార్‌ దీవులలోని పోర్ట్‌ బ్లెయిర్‌ వద్ద చోటు చేసుకుంది. చైనా దేశానికి చెందిన షి యాన్‌ 1 అనే...
NewsProgramms

రాష్ట్రమంతటా కాషాయ జెండా రెపరెపలు

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ తన కార్య విస్తరణ కోసం వివిధ కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది. ఈ ఏడాది అనేక క్రొత్త మండలాలు, గ్రామాలలో సంఘ శాఖల ప్రారంభానికి ఆర్. ఎస్. ఎస్ ప్రయత్నిస్తోంది. ఆర్. ఎస్. ఎస్ తన పని సౌలభ్యం...
News

భారతీయ శిల్ప సంపదను భావితరాలకు అందించాలి

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని జర్మన్ శ్రీ సాయి ప్రాణయోగ నిర్వాహకుడు చెల్లేటి సాయిరెడ్డి అన్నారు. ఆదివారం 40 మంది జర్మనీకి చెందిన యోగా బృందం గణపేశ్వరాలయం కోటగుళ్లను సందర్శించారు. గత నెలరోజులుగా శ్రీ సాయి ప్రాణయోగ బృందం జిల్లాలో...
News

మహిళలను గౌరవించడం ఇంటి నుంచే మొదలు కావాలి – డాక్టర్ మోహన్ భాగవత్

హైదరాబాద్‌లో ఓ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఉదంతం ఢిల్లీలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ గీతామహోత్సవంలో ప్రతిధ్వనించింది. ఈ హేయమైన, అమానుషమైన కృత్యాన్ని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్, సాధ్విరితంబర, చీఫ్ ఇమామ్ ఒమర్ అహ్మద్ ఇలియాసి, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సహా...
News

విజయవాడలో అంగరంగ వైభవంగా కోటి దీపోత్సవం

కార్తీకమాస మాస శివరాత్రి నాడు విజయవాడ మహా నగర్ జక్కంపూడి కాలనీ గ్రౌండ్లో ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో కోటి దీపార్చన కార్యక్రమము జరిగింది. ఈ కార్యక్రమంలో కోటి లింగాలలోని శైవ క్షేత్రాదిపతి శ్రీ శ్రీ శ్రీ శివ స్వామి, శ్రీదేవి...
News

ఎన్నార్సీ భారత్ అంతర్గత విషయం – బంగ్లాదేశ్

అక్రమ వలసదారులను గుర్తించేందుకు భారత్‌ చేపడుతున్న జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) విషయంలో తాము జోక్యం చేసుకోబోమని బంగ్లాదేశ్‌ తెలిపింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ దేశ రాయబారి సయ్యద్‌ మౌజమ్‌ అలీ మాట్లాడుతూ.. ఎన్‌ఆర్‌సీ చేపట్టిన తర్వాత ఎవర్నీ...
News

శ్రీలంకకు 50 మిలియన్‌ డాలర్ల సాయం ప్రకటించిన భారత్

శ్రీలంకతో బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. తొలి విదేశీ పర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సతో ఆయన దిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో భేటీ అయ్యారు. తొలి విదేశీ...
1 2,724 2,725 2,726 2,727 2,728 2,846
Page 2726 of 2846