News

News

బెలుగుప్ప తండాలో వైభవంగా మారెమ్మ జాతర

అనంతపురం: ఏపీలోని అనంతపురం జిల్లా, బెలుగుప్ప మండలంలోని బెలుగుప్ప తండాలో అత్యంత వైభవంగా మారెమ్మ జాతర జరిగింది. ఈ జాతరకు సరిహద్దు ప్రాంతంలోని కర్ణాటక రాష్ట్రంలోని గిరిజనులు, బెలుగుప్ప మండలంలోని తండావాసులు మొక్కులు చెల్లించుకునేందుకు వేలాదిగా తరలివచ్చారు. ఉదయం మహిళలచే పూర్ణకుంభ...
News

కందహార్‌లో తాలిబాన్‌లకు వ్యతిరేకంగా భారీ ప్రదర్శన

కందహార్‌: ఆఫ్ఘానిస్తాన్‌లోని కందహార్‌ దక్షిణ ప్రాంతంలోని సైనిక కాలనీ నుండి తమ ఇళ్లను ఖాళీ చేయమని తాలిబాన్‌ ఇటీవల ప్రజలను ఆదేశించింది. దీనికి వ్యతిరేకంగా మొన్న వేలాది మంది ఆఫ్ఘన్‌ ప్రజలు ఏకం అయ్యారు. గవర్నర్‌ హౌస్‌ ముందు తీవ్రంగా నిరసన...
News

2022 చివరినాటికి గగన్ యాన్

ఇస్రో మానవసహిత అంతరిక్ష యాత్ర కేంద్ర మంత్రి ప్ర‌క‌ట‌న‌ న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ యాత్ర 2022 చివరినాటికి లేదా 2023 ప్రారంభంలో జరుగుతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ మానవ సహిత...
News

భారత రక్షణ రంగ బలోపేతానికి రాకెట్ ఫోర్స్

న్యూఢిల్లీ: భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రాకెట్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు త్రివిధ దళాల అధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ తెలిపారు. సరిహద్దుల్లో పాక్‌, చైనాల నుంచి ఎదురవుతున్న జాతీయ భద్రతా సవాళ్లను అధిగమించేందుకు సాంకేతికత వినియోగాన్ని...
News

వచ్చే ఏడాది నుంచి దేశంలో ఫైవ్ జి సేవలు

భారీ ఎత్తున దేశంలో టెలికాం సంస్కరణలు న్యూఢిల్లీ: 2022 ఫిబ్రవరిలో 5G స్పెక్ట్రమ్ వేలం ఉండవచ్చని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. అవసరమైతే వచ్చే ఏడాది జనవరిలోనే.. వేలం ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆయ‌న చెప్పారు....
News

లోక్‌సభ టీవీ, రాజ్యసభ టీవీ కలిపి సంసద్ టీవీగా ఏర్పాటు

ప్రారంభించిన ప్రధాని పార్లమెంట్ కార్యకలాపాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యం న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంసద్ టీవీ ప్రసారాలను బుధవారం ప్రారంభించారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు, లోక్‌సభ సభాపతి ఓం బిర్లా సమక్షంలో ఈ కార్యక్రమాన్ని...
News

పంజాబ్‌లో అర్ధరాత్రి పేలిన బైక్‌ బాంబ్‌!

ఉలిక్కిపడ్డ స్థానికులు నవరాత్రి, రామ్‌లీలా ఉత్సవాలే టార్గెట్‌ భారీ విధ్వంసానికి ముష్కరమూకల ప్లాన్‌ దేశవ్యాప్తంగా హై అలర్ట్‌: కేంద్ర హోం శాఖ వెల్లడి పంజాబ్‌: పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు ఎప్పటికప్పుడు మట్టుపెడుతుండడంతో కొంతకాలంగా భారతదేశంలో బాంబు పేలుళ్ళ...
News

జమ్మూ- కశ్మీర్‌పై ఒక్కమాటా మాట్లాడొద్దు!

పాక్‌పై మండిపడ్డ భారత్‌ న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్‌(యుఎన్‌హెచ్‌ఆర్‌సీ) వద్ద కాశ్మీర్‌ సమస్యను లేవనెత్తినందుకు పాకిస్థాన్‌తో పాటు ఇస్లామిక్‌ సహకార సంస్థ(ఓఐసీ)పై భారత్‌ బుధవారం విరుచుకుపడిరది. ఐరాస నిషేధిత గ్రూపులతో సహా ఉగ్రవాదులకు పాకిస్థాన్‌ బహిరంగంగా మద్దతు ఇస్తోంది.. ఆర్థికసాయం...
1 2,573 2,574 2,575 2,576 2,577 3,040
Page 2575 of 3040