News

News

లద్దాక్ లో సైన్యంతో రాష్ట్రపతి దసరా వేడుకలు

న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ఈ సంవత్సరం దసరా వేడుకలను జవాన్లతో కలిసి జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. దేశ సరిహద్దు ప్రాంతం లద్ధాఖ్‌లోని ద్రాస్‌లో సైనికులతో కలిసి దసరా వేడుకల్లో పాల్గొని వారితో మాట్లాడనున్నారు. సాధారణంగా రాష్ట్రపతి దేశ రాజధాని నగరంలో జరిగే...
News

రైతు నిర‌స‌న‌లు ఎందుకో స్ప‌ష్ట‌త లేదు

ఆర్థిక‌ మంత్రి నిర్మలా సీతారామన్ వాషింగ్టన్ డిసి: పంజాబ్, హర్యానా, తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లోనే రైతు నిరసనలు వ్యక్తమవుతున్నాయని పేర్కొంటూ ఫలానా అంశంపై నిరసన అంటూ ఇంతవరకూ స్పష్టంగా వాళ్లు (నిరసనకారులు) చెప్పడం లేదని ఆర్థిక‌ మంత్రి నిర్మలా సీతారామన్...
News

జమ్మూ కశ్మీర్ లో జైషే మహ్మద్‌ కమాండర్ కాల్చివేత‌!

న్యూఢిల్లీ: భారత భద్రతా దళాలు జమ్మూ కశ్మీర్ అవంతిపోరాలోని తిల్వాని మొహల్లా వద్ద ఓ ఉగ్రవాదిని అంతం చేశాయి. మృతుడిని జైషే మహ్మద్‌ కమాండర్‌ షామ్‌ సోఫీగా గుర్తించారు. ఈ ఘ‌ట‌న బుధ‌వారం జ‌రిగింది. అంతేకాకుండా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)...
News

భారత సరిహద్దు భద్రతా దళాల అధికార పరిధి పెంపు

న్యూఢిల్లీ: సరిహద్దు భద్రత దళం(బీఎస్‌ఎఫ్‌) అధికార పరిధిని విస్తృతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మన దేశ సరిహద్దుల వెంట రక్షణ విధులు నిర్వహించే ఈ దళం ఇకపై పంజాబ్‌, పశ్చిమబెంగాల్‌, అసొం రాష్ట్రాలలో 50 కి.మీ.వరకు లోపలకు...
News

దుర్గాదేవికి భాగ‌వ‌త్ విశేష పూజ‌లు

నాగ‌పూర్‌: దుర్గాష్టమి సందర్భంగా ఉత్తర నాగపూర్(టేకా నాకా)లో ఉన్న మహాశక్తి దుర్గా మాత ఆలయంలోని అమ్మవారిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌.ఎస్.ఎస్‌) స‌ర్ సంఘ్‌చాల‌క్ డాక్టర్ మోహన్ భాగవత్ జీ బుధ‌వారం సంద‌ర్శించారు. అమ్మ‌వారికి విశేష పూజ‌లు చేసి, హార‌తి ఇచ్చారు. Source:...
News

ఉప రాష్ట్రపతి అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా అభ్యంతరం

దీటుగా స్పందించిన భారత్ న్యూఢిల్లీ: భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. చట్టవిరుద్ధంగా, ఏకపక్షంగా ఏర్పడిన అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా గుర్తించదు. ఆ ప్రాంతంలో భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించడాన్ని...
News

ఏపీలో దసరా తర్వాత ‘కోత’లు?

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విద్యుత్‌ సంక్షోభం అంచుకుచేరుకుంది. దీంతో దసరా తర్వాత ప్రభుత్వం అధికారికంగా విద్యుత్‌ కోతలు అమలుచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యుత్‌ శాఖ మంత్రితోపాటు అధికారులు జారీచేసిన ప్రకటనలు అటువంటి సంకేతాలు ఇస్తున్నాయి. బొగ్గుకొరతతో రాష్ట్రంలోని అన్ని థర్మల్‌ విద్యుత్‌...
News

స్వార్థపర శక్తుల లక్ష్యం సావర్కర్‌ కాదు… జాతీయవాదం!

ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘ్‌చాల‌క్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌ ఢిల్లీ: వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ను లక్ష్యంగా చేసుకొని, ఆయనను అపఖ్యాతిపాలు చేయడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంటూ అయితే అటువంటి ప్రయత్నాల నిజమైన లక్ష్యం ఒక వ్యక్తి కాదని, భారతీయ జాతీయవాదం అని...
1 2,541 2,542 2,543 2,544 2,545 3,038
Page 2543 of 3038