News

ArticlesNews

పర్యావరణ పరిరక్షణలో భారతీయ మహిళ

పర్యావరణ పరిరక్షణ అనేది నేడు విదేశాల నుండి మనం దిగుమతి చేసుకున్న పదం. నిజానికి మన పూర్వికులు ఆచార, వ్యవహారాల్లోనే ప్రకృతి పరిరక్షణను పొందుపరిచారు. వాటికి దూరమవు తున్న నేపథ్యంలో నేడు మనం ఆందోళనలు వ్యక్తం చేస్తూ.. ప్రకృతిని కాపాడుకోవాలంటూ నినదిస్తుండడం...
News

వెలుగులోకి 15వ శతాబ్దం నాటి సతి వీరగల్లు శిల్పం!

కడప జిల్లా రాజంపేటలోని బుడ్డాయ్యపల్లె పొలాల్లో 15వ శతాబ్దం నాటి సతి వీరగల్లు శిల్పం బయటపడింది. ఈ శిల్పం యుద్ధంలో మరణించిన వీరుల త్యాగాన్ని.. వారి భార్యల సతీసహగమనాన్ని స్మరించుకుంటూ ఏర్పాటు చేసినదిగా మైదుకూరుకు చెందిన రచయిత, చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్‌...
News

బీజింగ్‌ పేరును ఆధ్యాత్మిక నగరం బైజ్నాథ్‌గా మార్చేసిన ఏఐ

దేశ సరిహద్దుల్లో ఎప్పుడూ ఏదో ఒక కవ్వింపు చర్యకు పాల్పడే చైనాకు నెట్టింట మనవారు గట్టిగానే బుద్ధి చెబుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు చైనా తమ సొంత పేర్లు పెట్టుకుని ఆనందం పొందుతున్న వేళ, సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన...
News

రైలు బోగినే దేవాలయం, బెర్త్‌పైనే పూజలు వైరల్‌ వీడియో

రైలు బోగీనీ ఆలయంగా మార్చేసి పూజలు చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో  ప్రజా రవాణా వ్యవస్థ రైల్వేకి సంబంధించిన కోచ్‌లో మతపరమైన కార్యకలాపాలు, భద్రతా ఆందోళనలపై చర్చకు దారి తీసింది. ప్రయాణికులు ఒక స్లీపర్ బెర్త్‌ పూజా...
News

పాఠశాలల్లో పూర్తి ‘వందేమాతరం’ ఆలపించాలన్న నిర్ణయాన్ని సమర్థించిన కర్ణాటక హైకోర్టు

పాఠశాలల్లో ప్రతిరోజూ ఆరు చరణాలతో కూడిన పూర్తి 'వందేమాతరం' గీతాన్ని ఆలపించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించింది. కేంద్ర ప్రభుత్వ   నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొంతకాలం క్రితం కొట్టివేసింది. బెంగళూరుకు...
News

ఉగ్ర లింకుల కేసులో వెలుగుచూసిన కీలక విషయాలు

ఆన్‌లైన్‌ వీడియో గేమ్స్‌ ఐడీల ద్వారా ఎర వేశారు. తదుపరి లెవల్‌కు వెళ్లేందుకు డబ్బులు చెల్లింపుతో నమ్మకం కల్పించారు. జీహాదీ భావజాలాన్ని నూరిపోశారు. ఆత్మాహుతికి కూడా తెగబడేలా ప్రేరేపించారు. విజయవాడ ఉగ్ర లింకుల కేసులో నిందితుల విచారణ వేళ కీలక విషయాలు...
News

సియాటిల్ లో స్వామి వివేకానంద భారీ విగ్రహావిష్కరణ

అమెరికాలోని సియాటిల్ ప్రాంతంలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. సియాటెల్ నగరంలోని వెస్ట్ లేక్ స్క్వేర్ లో స్వామి వివేకానంద కాంస్య విగ్రహ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. అమెరికా నగరంలో ప్రభుత్వమే ఏర్పాటు చేసిన మొట్ట మొదటి విగ్రహం ఇదే.వివేకానంద...
News

దేశ వ్యాప్తంగా ఊపందుకుంటోన్న ఘర్ వాపసీ కార్యక్రమం : అలోక్ కుమార్

దేశ వ్యాప్తంగా ఘర్ వాపసీ కార్యక్రమం ఊపందుకుంటోందని, ఇదంతా వివిధ సంప్రదాయాలకు చెందిన సాధువుల సమష్టి కృషి అని విశ్వహిందూ పరిషత్ ప్రకటించింది. ముంబై, పాల్ఘర్, థానే, రాయగఢ్, రత్నగిరి, సింధు దుర్గ్, గోవా ప్రాంతాలలో ఐదు రోజుల పాటు ‘‘సంత...
1 252 253 254 255 256 3,090
Page 254 of 3090