News

ట్విట్టర్ సీఈఓగా భారతీయుడు

657views

న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమం ట్విట్టర్​కు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా భారత సంతతికి చెందిన పరాగ్‌ అగర్వాల్‌(45) నియమితులయ్యారు. ఇప్పటిదాకా ఆయన కంపెనీకి చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్నారు. 2011లో అగర్వాల్‌ ట్విట్టర్​లో చేరారు. 2017 నుంచి సీటీఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి