News

నిన్న రాముల‌వారి ఊరేగింపుపై రాళ్ళు… నేడు కూలుతున్నఇళ్ళు!

1kviews

ఖ‌ర్గోన్‌(మ‌ధ్య‌ప్ర‌దేశ్‌): మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఖ‌ర్గోన్‌లో నిన్న ఆదివారం శ్రీ‌రామ‌న‌వ‌మిని పుర‌స్క‌రించుకుని భ‌క్తులు అత్యంత భక్తిశ్ర‌ద్ధ‌ల‌తో ఊరేగింపు ప్రారంభించారు. రాముల వారి భ‌జ‌న‌తో ప్రారంభ‌మైన ఈ ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మం మార్గ‌మ‌ధ్య‌లో రాళ్ళ దాడికి గురైంది. మ‌తోన్మాదంతో బ‌తుకుతున్న కొంత‌మంది ముస్లింలు హీరోల‌మ‌ని ఊహించుకుంటూ ఈ దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డ్డారు. ఈ చ‌ర్య‌లో పెద్ద‌స్థాయిలో హిందూ భ‌క్తులకు గాయాల‌య్యాయి. అయితే, 24గంట‌లు గ‌డ‌వ‌క ముందే ఆ హీ(జీ)రోలను గుర్తించి, గుణ‌పాఠం వ‌చ్చేలా వారి ఇళ్ళు ప్ర‌భుత్వ అధికారులు బుల్‌డోజర్‌తో కూల్చివేశారు.

Source:  VSK Malwa

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి