News

కాల్పులు జరిపిన కిరాత‌కుడు అరెస్టు!

486views

ఢిల్లీ: హనుమాన్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని జహంగీర్‌పురిలో జరిగిన ఊరేగింపు సందర్భంగా జరిగిన హింసాకాండలో కాల్పులు జరిపిన సోనూ చిక్నా అలియాస్ ఇమామ్ అలియాస్ యూనస్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఈ దుర్ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది పోలీసు సిబ్బంది, ఒక పౌరుడు సహా తొమ్మిది మంది గాయపడిన విష‌యం విదిత‌మే.

Source: VSK Bharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి