News

News

జహంగీర్ హింస కేసు: పోలీసుల అదుపులో ముస్లిం ముష్కర మూకలు

హనుమాన్ శోభాయాత్ర పై కాల్పులు జరిపినట్టు వెల్లడి జహంగిర్‌పురి: జహంగిర్‌పురి హింస కేసులో మరో కీలక కుట్రదారు ఫరీద్‌ను ఢిల్లీ పోలీసులు పశ్చిమబెంగాల్‌లో అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 16న హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రపై ఫరీద్ కాల్పులు జరిపినట్టు పోలీసులు...
News

మోడీని చంపడానికి జమ్ములో భారీ ఉగ్ర కుట్ర!

సభా ప్రాంగణానికి సమీపంలో లభించిన భారీ పేలుడు సామ‌గ్రి జమ్మూ: జమ్మూ నగరంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్న ర్యాలీ వేదిక సమీపంలో ఆర్డీఎక్స్, నైట్రేట్ పేలుడు పదార్థాలు లభించడం సంచలనం రేపింది. ఈ నెల 24వతేదీన ఆదివారం జమ్మూ శివార్లలోని పల్లి...
News

జవాన్ వివాహం ఆటంకం లేకుండా జరగాలని రంగంలోకి భద్రతా దళం

జమ్ముక‌శ్మీర్‌: ఓ జవాన్ వివాహ వేడుక పెద్దలు నిశ్చయించిన సమయానికే సవ్యంగా జరగాలని సంకల్పంచిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) రంగంలోకి దిగింది. జమ్ముక‌శ్మీర్‌ మచిల్ సెక్టార్‌‌లో నియంత్రణ రేఖ వద్ద విధులు నిర్వహిస్తోన్న ఓ జవాన్ పెళ్ళి సమయం దగ్గరపడుతోంది. కానీ,...
News

నైతిక విలువలు బోధించే గ్రంథం భగవద్గీత… దీనిని బైబిల్‌తో పోల్చొద్దు

పాఠశాలల్లో బైబిల్ పఠనను తప్పుబట్టిన బాలల హక్కుల సంఘం బెంగ‌ళూరు: కర్ణాటక విద్యాసంస్ధల్లో మత బోధనలకు అవకాశం ఇవ్వబోమని ఇది రాజ్యాంగ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకమని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ‌ మంత్రి బీసీ నాగేష్‌ ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రకటన...
News

ముష్కరుల చేతిలో మాదక ద్రవ్యాల మాఫియా..!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రతీ రోజు ఎక్కడో ఒక చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉంది. విదేశాల నుంచి భారీగా డంప్ అవుతున్న డ్రగ్స్ ను పట్టుకుంటూనే ఉన్నా సప్లై మాత్రం ఆడగం లేదు. గుజరాత్‌లో రూ.1439 కోట్ల మాదకద్రవ్యాల పట్టివేత.. .. దిల్లీలో...
News

అక్సా మసీదుపై ఇజ్రాయిల్‌ పోలీసుల దాడి

ఇజ్రాయిల్‌ : ఇజ్రాయిల్‌ పోలీసులు అల్‌ అక్సామసీదుపై శుక్రవారం జరిపిన దాడిలో 42 మంది గాయపడినట్లు పాలస్తీనియన్‌ రెడ్‌ క్రెసెంట్‌ తెలిపింది. ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్‌ మాసం చివరి శుక్రవారం మసీదు ఆవరణలోకి ఇజ్రాయిలీ సెట్లర్లు ప్రవేశించడంతో ఘర్షణలు మొదలయ్యాయి....
News

ఢిల్లీకి ‘ఇంద్రప్రస్థ’గా పేరు మార్చండి

న్యూఢిల్లీ: దేశ రాజధానికి ‘ఇంద్రప్రస్థ’ పేరు పెట్టాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలను అఖిల భారత్ హిందూ మహాసభ, సంత్ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ కోరారు. తమ సంస్థ ఈ విషయంలో సంతకాల...
News

ప్లాస్టిక్ రహిత తిరుమలగా మార్చేందుకు కసరత్తు

తిరుప‌తి: తిరుమలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధం అమలుపై దుకాణదారులతో టీటీడీ అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి గురువారం సమావేశం నిర్వహించారు. శ్రీవారి సేవా సదన్ – 2లో జరిగిన ఈ సమావేశంలో దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులు పాల్గొన్నారు. తిరుమలను...
1 2,294 2,295 2,296 2,297 2,298 3,030
Page 2296 of 3030