News

News

ఆలయ రంగులు మార్పించిన ఎమ్మెల్యే.. ఆగ్రహించిన భక్తులు

అనంతపురం: అనంతపురం జిల్లాలోని గూగూడు కుళ్లాయిస్వామి క్షేత్రానికి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి రంగులను మార్పించారు. ఆలయానికి ఉన్న రంగులను మార్చి.. తెలుపు, బంగారం రంగులు వేయించారు. ఈ రంగులపై స్థానిక ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కొందరు...
News

ప్రపంచానికి పెనుముప్పుగా మారిన‌ చైనా రాకెట్…అదుపు తప్పి భూమిపైకి దూసుకొస్తున్న శకలాలు

న్యూఢిల్లీ: చైనా కొద్ది రోజుల క్రితం ప్రయోగించిన లాంగ్‌మార్చ్‌ 5బీ రాకెట్‌కు సంబంధించిన భారీ శకలాలు భూకక్ష్యలోకి ప్రవేశించాయి. రాత్రి వేళ వివిధ రంగుల్లో మిరిమిట్లు గొలుపుతూ రాకెట్‌ శిథిలాలు భూమివైపు దూసుకొచ్చాయి. తూర్పు, దక్షిణాసియా ప్రాంతాల్లోని చాలా చోట్ల ప్రజలు...
News

బ్రిటన్ రాజవంశానికి బిన్ లాడెన్ కుటుంబం విరాళం

న్యూఢిల్లీ: బ్రిటన్ రాజవంశ వారసుడు ప్రిన్స్ చార్లెస్‌ చిక్కుల్లో పడ్డారు. అల్​ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ కుటుంబం నుంచి ఆయన స్థాపించిన ఛారిటబుల్​ ట్రస్ట్​ ఒక మిలియన్ పౌండ్లు విరాళంగా తీసుకున్నట్టు ది సండే టైమ్స్ వెల్లడించింది. ఈ...
News

ఉగ్రవాదులుగా మారిన ఇద్దరు ముస్లిం యువకుల అరెస్టు

రాజ‌స్తాన్‌: సామాజిక మాధ్యమాల ద్వారా విదేశీ ఉగ్రవాదుల ప్రభావానికి గురైన ఇద్దర్ని రాజ‌స్తాన్‌ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 40 మంది సభ్యులు ఉన్న సామాజిక మాధ్యమాల గ్రూప్‌లో వీరిద్దరూ సభ్యులని తెలిపింది....
News

ఉగ్ర కాల్పుల‌కు బ‌లైన కశ్మీర్ గాయకురాలి జీవితంపై బాలివుడ్ చిత్రం

ముంబై: బాలీవుడ్‌ 'క్వీన్‌' కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో.. జాతీయ అవార్డుల దర్శకుడు మధుర్‌ భండార్కర్‌ ఓ కొత్త చిత్రం తెరకెక్కించనున్నారు. వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందనుందని ఆదివారం ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భండార్కర్‌ తెలిపారు. ఉగ్రవాదుల...
News

‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌’లో భాగ‌స్వాములు కండి

నంద్యాల: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్ళు పూర్త‌యిన శుభ సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం దేశ‌వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వాలు నిర్వ‌హిస్తోంద‌ని, ఈ కార్య‌క్ర‌మంలో అందరం భాగ‌స్వాములు కావాల‌ని రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క సంఘ్‌(ఆర్‌.ఎస్‌.ఎస్‌) క‌ర్నూలు విభాగ్ సంప‌ర్క ప్ర‌ముఖ్, రిటైర్డ్...
News

ఎన్.కొత్తపల్లిలో సాకారమైన సరస్వతి ధామం కల

నంద్యాల: నంద్యాల జిల్లా పరిసర గ్రామమైన ఎన్. కొత్తపల్లి శ్రీశ్రీశ్రీ ప్రమోదు చైతన్య స్వామి వారు ఈ ప్రాంత చిన్నారుల విద్యాభివృద్ధి తో పాటు, సాంస్కృతిక, ధార్మిక అభివృద్ధిని కాంక్షించారు. ఇందులో భాగంగా శ్రీ సరస్వతీ విద్యా పీఠానికి అందజేసిన చైతన్య...
News

త‌మిళ‌నాడులో ఉగ్రదాడికి ప్లాన్.. ఇంజనీరింగ్ విద్యార్థి అరెస్ట్

చెన్నై: ఉగ్రవాద సంస్థ ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్)తో సంప్రదింపులు జరిపి ఉగ్రదాడికి ప్లాన్ చేసినందుకు థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ విద్యార్థి మీర్ అనాస్ అలీని తమిళనాడులో గురువారం అరెస్టు చేశారు. వివిధ ఇంటెలిజెన్స్ విభాగాలు దేశవ్యాప్తంగా 29 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన...
1 2,174 2,175 2,176 2,177 2,178 3,034
Page 2176 of 3034