News

News

మోడీ పాలనలో అభివృద్ధి పథంలో ఈశాన్య రాష్ట్రాలు

అరుణాచల్‌ప్రదేశ్ సీఎంపెమాఖండూ విశాఖ‌ప‌ట్నం: ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని అరుణాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమాఖండూ పేర్కొన్నారు. ఇక్క‌డి ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ అసెంబ్లీ హాల్లో ‘సమాలోచన’ సంస్థ మేధావుల ఫోరం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘భారతదేశ భద్రతలో...
News

కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు స్వర్ణం!

వెయిట్ లిఫ్టర్ మీరాబాయి ప్ర‌తిభ న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను అద్భుత ప్రదర్శన చేసింది. మహిళల 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో విజేతగా నిలిచి బంగారు పతకాన్ని గెలుపొందింది. దీంతో శనివారం, భారత్ ఖాతాలో...
ArticlesNews

కంటి రెప్పల్ని కాపాడుకుందాం…..

ప్రేమించడం తప్పు కాదు. ఆ పేరుతో ముక్కూ ముఖం తెలియని కొత్త వ్యక్తులతో ఎక్కడపడితే అక్కడ చెట్టాపట్టాలేసుకుని తిరగడమే తప్పు. వారితో మన కుటుంబ విషయాలు, వ్యక్తిగత విషయాలు, ఫోటోలు, వస్తువులు పంచుకోవడమే తప్పు. కొంతకాలం పోయాక ఏ అభిప్రాయ బేధాలో,...
News

‘గన్ హిల్‌’.. యుద్ధ వీరుల సంస్మరణార్థం కార్గిల్లోని శిఖరానికి నామకరణం

న్యూఢిల్లీ: ఆపరేషన్ విజయ్ యుద్ధ వీరుల స్మారకార్థం కార్గిల్‌లోని కీలకమైన శిఖరానికి గన్ హిల్ అని పేరు పెట్టారు. 1999లో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్‌పై విజయం సాధించడానికి గన్నర్స్ నిర్వహించిన ముఖ్యమైన పాత్రకు గుర్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. శత్రు దేశమైన...
News

మతం పేరుతో అశాంతి రేపేందుకు విదేశీ శక్తుల పన్నాగం

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ న్యూఢిల్లీ: దేశంలో మతం పేరుతో కొందరు హింస, ఘర్షణను ప్రేరేపించాలని యత్నిస్తున్నారని.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్ అన్నారు. దేశం వెలుపల నుంచి కూడా కొందరు విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన...
News

ఆ అవినీతిలో మమతా, అభిషిక్ కీలకం.. బీజేపీ నేత‌ల ఆరోప‌ణ‌

కోల్‌క‌తా: పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ రిక్రూట్‌మెంట్ అవినీతిలో మాజీ మంత్రి పార్థ ఛటర్జీతో పాటు, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు, టీఎంసీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీలు చురుకుగా పాల్గొన్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. “మమతా...
News

‘హర్ ఘర్ తిరంగా’ విజయవంతం చేయాలి: సీఎస్ సమీర్ శర్మ

అమ‌రావ‌తి: ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా హర్‌ ఘర్‌ తిరంగా (ఇంటింటా మువ్వన్నెల జెండా) కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ సంబంధిత శాఖల...
News

మా ప్రభుత్వం ఎవ్వరినీ నియంత్రించాలనుకోదు: ప్రధాని మోదీ

చెన్నై: గతంలో బలమైన ప్రభుత్వమంటే ప్రతి దానిని, ప్రతి ఒక్కరిని నియంత్రించాలనేలా ఉండేదని, ఆ పద్ధతిని తాము మార్చామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వ్యవస్థల్లో జోక్యం చేసుకోవడమనే వ్య‌వ‌హారాన్ని తాము తొలగించామని వివరించారు. 'మా హయాంలోని బలమైన ప్రభుత్వం ఎవరినీ,...
1 2,176 2,177 2,178 2,179 2,180 3,034
Page 2178 of 3034