News

News

ఆ ఊరి నిండా ఆలయాలే

* ప్రభుత్వ నిర్లక్ష్యంతో కనుమరుగైపోతున్న పురాతన సంపద ఆ ఊరు ఒక్కటే కానీ.. ఆ ఊళ్ళో నాలుగొందల ఆలయాలున్నాయ్. భూమి మీదే కాదు నేల కిందా ఆలయాలెన్నో లెక్కే లేదు. ఆ ఊళ్ళో ఒక్క నంది విగ్రహాలే వంద బయట పడ్డాయంటే......
News

ఈ ఏడాది నుంచే దేశంలో డిజిటల్ కరెన్సీ

న్యూఢిల్లీ: ప‌్ర‌స్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో డిజిటల్‌ కరెన్సీని తీసుకొచ్చేందుకు ఆర్‌బీఐ కృషి చేస్తోంది. సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ) ప్రయోగాత్మక ప్రాజెక్ట్‌ను భారత్‌లో నిర్వహించేందుకు నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులు, అమెరికా ఫిన్‌టెక్‌ కంపెనీ ఎఫ్‌ఐఎస్‌లతో ఆర్‌బీఐ సంప్రదింపులు...
News

పాతరాతియుగం నాటి మానవాకృతి స్మారకశిల గుర్తింపు

చేతులు చాచిన మానవరూపం మాదిరిగా కనిపిస్తున్న రాయి ఇది. పంటపొలాల్లో ఏర్పాటు చేసే దిష్టిబొమ్మలాంటిది కాదు, ఏ దేవతా శిల్పమో కూడా కాదు. ఇది పాతరాతి యుగం నాటి మానవ స్మారకశిల. ఆదిమానవులు తమ సమాధుల వద్ద నిలువురాళ్లు పాతే పద్ధతి...
News

ఏడేళ్ళ‌లో జర్మనీ, జపాన్‌లను అధిగమించనున్న భారత్

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించింది. ఇది ఒక విశేషమైతే.. ఆ స్థానంలో ఉన్న బ్రిటన్‌ను వెనక్కినెట్టడం మరో విశేషం. అదీ స్వాతంత్య్రం పొందిన 75 ఏళ్ళ‌ తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవడం మరింత విశేషం....
News

నీటిపై తేలుతున్న గణనాథుని రాతి విగ్రహం

* నామక్కల్‌ శిల్పి అద్భుత సృష్టి తమిళనాడు రాష్ట్రంలోని నామక్కల్ ‌కు చెందిన శిల్పి నీటిపై తేలాడే రాతి వినాయక విగ్రహాన్ని రూపొందించి పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. నామక్కల్‌ జిల్లా కూలిపట్టికి చెందిన జగదీశన్‌ శిల్పి. ఏక శిలతో రథం, పిల్లనగ్రోవి...
News

మమత సర్కార్‌కు రూ.3,500 కోట్ల జరిమానా!

చెత్త నిర్వహణలో విఫలమైందని హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం కోల్‌క‌తా: ప‌శ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) గట్టి షాకిచ్చింది. ఘన, ద్రవరూప చెత్త నిర్వహణలో విఫలమైనందుకు రూ.3500 కోట్ల జరిమానా విధించింది. 2022-23 రాష్ట్ర బడ్జెట్‌ ప్రకారం పట్టణాభివృద్ధి,...
News

నేడే ఆజాద్ క్రొత్త పార్టీ ప్రకటన

కాంగ్రెస్ ‌తో తెగతెంపులు చేసుకున్న గులాం నబీ ఆజాద్‌ తన రాజకీయ జీవితంలో మరో కొత్త అధ్యాయం ప్రారంభించనున్నారు. జమ్మూకశ్మీర్‌లో ఆదివారం జరగబోయే భారీ ర్యాలీలో కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన నేడు ఢిల్లీ నుంచి ఉదయం...
News

పోలీస్ స్టేషన్ లో వినాయకుడు

దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రుల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గణనాథుడికి పూజలు చేస్తూ భక్తులు తరిస్తున్నారు. తొమ్మిది రోజులు పూజలు చేసిన తర్వాత నిమజ్జనం చేస్తారు. కానీ బిహార్ నలందలోని ఓ వినాయకుడు మాత్రం ఏడాదిలో 355 రోజులు పోలీసుస్టేషన్‌లో పోలీసుల సంరక్షణలోనే...
1 2,128 2,129 2,130 2,131 2,132 3,036
Page 2130 of 3036