News

News

పోలాండ్‌లో భారతీయుడిపై జాతి వివక్ష

భారత్‌కు వెళ్ళిపోవాలంటూ హెచ్చరిక పోలండ్‌: అమెరికాలో భారతీయ మహిళలపై జాత్యహంకార వివక్ష ఘటన మరవకముందే పోలండ్‌లోనూ అలాంటి ఉదంతమే వెలుగు చూసింది. రాజధాని వార్సాలో ఓ షాపింగ్‌ మాల్‌ వద్ద అమెరికా పర్యాటకుడు ఒక భారతీయుడిని జాత్యహంకార ప్రశ్నలతో వేధిస్తూ తీసిన...
News

సంస్కృతాన్ని జాతీయ భాషగా ప్రకటించడానికి రాజ్యాంగ సవరణ అవసరం: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: సంస్కృతాన్ని భారత జాతీయ భాషగా ప్రకటించాలంటూ దాఖలైన ఓ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ అంశాన్ని పరిశీలించడానికి కోర్టు సరైన వేదిక కాదని పేర్కొంది. ఈ అభ్యర్థనను పార్లమెంటులో లేవనెత్తాలి గానీ.. కోర్టుల్లో...
News

మణిపూర్‌లో జేడియూ శాసనసభ పక్షం బీజేపీలో విలీనం!

కమల తీర్థం పుచ్చుకున్న ఐదుగురు ఎమ్మెల్యేలు నితీష్ కుమార్‌కు ఎదురు దెబ్బ మణిపూర్‌: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్‌కు మణిపూర్‌లో ఎదురుదెబ్బ తగిలింది. నితీశ్​కు చెందిన జేడీయూ పార్టీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ)లో చేరారు. ప్రస్తుతం ఆ...
News

డిసెంబర్ నాటికి శ్రీనివాస సేతు నిర్మాణం

తిరుప‌తి: శ్రీనివాస సేతు నిర్మాణం పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. టీటీడీ పరిపాలన భవనంలో మున్సిపల్ కార్పొరేషన్, స్మార్ట్ సిటి కార్పొరేష‌న్‌, టీటీడీ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా...
News

ఆర్ఎస్ఎస్ ఆధ్వ‌ర్యంలో తెలంగాణ విమోచన ఉత్సవాలు

నాగ్‌పూర్‌: ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’ తరహాలో ఈ నెల 17 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 17 దాకా (హైదరాబాద్‌ స్టేట్‌ విలీనమై 75 ఏళ్ళు పూర్తయ్యే దాకా) ఏడాదిపాటు సాంస్కృతిక కార్యక్రమాలను నైజాం విముక్త స్వతంత్ర ఉత్సవాల పేరిట చేపట్టాలని...
News

ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ – పారిశ్రామికవేత్తల హర్షం

ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో బ్రిటన్ ‌ను దాటేసి మన దేశం ఐదో ఆర్థిక శక్తిగా అవతరించడంపై యావత్ భారతావని హర్షిస్తోంది. ఒకప్పుడు మన దేశాన్ని వలసరాజ్యంగా మార్చి పాలించిన యూకే... ఇప్పుడు భారత్‌ కంటే వెనుకబడి పోవడం ప్రతి...
News

రాష్ట్రంలో ఘనంగా సాగుతున్న గణేష్ నిమజ్జనం

భక్తులతో కలిసి చిందులేసిన అనంతపురం ఎస్పీ ఫకీరప్ప విజ‌య‌వాడ‌: రాష్ట్రంలోని పలు చోట్ల వినాయక నిమజ్జన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. నంద్యాలలోని అబ్బిరెడ్డిపల్లి చెరువులో గణేశుణ్ని నిమజ్జనం చేశారు. యువకుల నృత్యాలు... వేషధారణ వీక్షకులను ఆకట్టుకున్నాయి. వైఎస్సార్​ జిల్లా వ్యాప్తంగా...
News

అభివృద్ధి చెందిన దేశం అంటే తయారీ రంగాన్ని విస్తరించాలి: మోడీ

మంగ‌ళూరు: అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలి అంటే, అందుకు దేశం లోని తయారీ రంగాన్ని ‘మేక్ ఇన్ ఇండియా’ ద్వారా విస్తృతం చేయడం అనేది చాలా అవసరం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దాదాపుగా రూ. 3,800...
1 2,129 2,130 2,131 2,132 2,133 3,036
Page 2131 of 3036