News

News

ప్రపంచ అత్యున్నత పురస్కారానికి తెలుగు వ్యక్తి ఎంపిక‌

వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో 230 సంవత్సరాల చరిత్ర కలిగిన జార్జిటౌన్ యూనివర్సిటీ తమ దగ్గర దౌత్యవిద్య పూర్తి చేసిన విద్యార్థులలోని అయిదుగురిని శతాబ్ది పురస్కారానికి ఎంపిక చేసింది. ఆ పురస్కారానికి అక్కడ విద్యను అభ్యసించిన తెలుగు వ్యక్తి ఎంపికయ్యారు....
News

అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా 8 శాతం

న్యూఢిల్లీ: ప్రపంచ స్థాయిలో సాగుతున్న‌ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ పోటీలో భారతదేశం గణనీయ ఫలితాల దిశలో ఉంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు అనుమతి ఇవ్వడం ప్రారంభించడం, ప్రైవేటు రంగం కఠోర పరిశ్రమతో గ్లోబల్ స్పేస్ ఎకానమీలో...
News

నకిలీ మెసేజ్ ‌లతో జాగ్రత్త: కేంద్రం హెచ్చరిక

సైబర్‌ కేటుగాళ్లు రోజుకో కొత్త తరహా మోసాలకు తెరలేపుతున్నారు. మొబైల్ ‌ఫోన్లే వేదికగా అమాయకులను లక్ష్యంగా చేసుకొని సైబర్‌ వల విసురుతున్నారు. ఫలానా లింక్ ‌పై క్లిక్‌ చేసి రిజిస్టర్‌ చేసుకుంటే ఉద్యోగాలొస్తాయి, డబ్బులొస్తాయంటూ ఆశలు రేపి నిలువునా దోచేస్తున్నారు. తాజాగా...
News

జార్ఖండ్‌లో పేట్రేగిపోతున్న లైంగిక నేరగాళ్ళ ముఠా: బీజేపీ ఎంపీ ఆరోప‌ణ‌

జార్ఖండ్‌: దళిత, ఆదివాసీ బాలికలపై లైంగిక దాడులు, నేరాలకు పాల్పడే గ్రూమింగ్ గ్యాంగ్ జార్ఖండ్‌‌లో పేట్రేగిపోతోందని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఆరోపించారు. బాలికల హత్యలు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ ఆరోపణలు చేశారు. మహిళలపై నేరాలు పెరుగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి...
News

డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు

భారత్ డిజిటిల్ చెల్లింపుల్లో దూసుకుపోతోంది. టీ కొట్టు నుంచి ఫైవ్ స్టార్ హోటల్ వరకూ అన్నిచోట్లా ఆన్లైన్ పేమెంట్స్ అందుబాటులో ఉండటంతో ప్రజలు యూపీఐ చెల్లింపులు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో భారత్ డిజిటల్ చెల్లింపుల్లో సరికొత్త మైలురాయిని చేరింది. ఆగస్టు...
News

ప్రపంచదేశాలను సాయం అర్థిస్తున్న పాక్

పాకిస్థాన్ ను భారీ వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. వరదల వల్ల పాక్ మరణించిన వారి సంఖ్య 1,265కు చేరింది. భారీ వరదలకు దేశంలోని మూడో వంతు ప్రాంతం నీట మునిగింది. సుమారు 5 లక్షల మందికిపైగా నిరాశ్రయులై పునరావాస శిబిరాల్లో...
News

ఎండీయూ క్యాంపస్‌లో కాల్పుల క‌ల‌క‌లం!

రోహ్త‌క్‌: హ‌ర్యానాలోని రోహ్త‌క్‌లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ (ఎండీయూ) క్యాంపస్‌లో శనివారం సాయంత్రం నలుగురు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించిన తర్వాత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ క్యాంపస్ నుండి బయలుదేరిన 90 నిమిషాల తర్వాత ఈ...
News

గేదెల‌పై మహ్మద్ అమీద్ అలీ అత్యాచారం!(వీడియో)

రోహ్త‌క్‌: హేయమైన చర్య ఇది... హ‌ర్యానాలో రోహ్త‌క్‌లోని మహ్మద్ అమీద్ అలీ అనే డెయిరీ ఫామ్ కార్మికుడు గేదెలపై అత్యాచారం చేశాడు. స‌మాచారం తెలుసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌లు ప‌రిశీలించి, కేసు న‌మోదు చేశారు. https://twitter.com/i/status/1566354815638454277 Source: NationalistHub మరిన్ని...
1 2,126 2,127 2,128 2,129 2,130 3,036
Page 2128 of 3036