News

News

అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన మైసూర్ మహారాజు

మైసూర్‌: శరన్నవరాత్రుల్లో భాగంగా కర్ణాటకలోని మైసూరు ప్యాలెస్ అందంగా ముస్తాబైంది. వేడుకల్లో యాదువ కుటుంబ వారసుడు, యదువీర్ కృష్ణదత్త వడయార్ చాముండేశ్వరీ దేవీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజ వంశస్థులు యదు వంశ సంప్రదాయం ప్రకారం అంబావిలాస ప్యాలెస్‌లోని దర్బార్ హాలులో...
News

చిన్నశేష వాహనంపై ఊరేగుతున్న శ్రీవారు

తిరుప‌తి: బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారు చిన్న శేష వాహనంపై విహరిస్తున్నారు. మలయప్ప స్వామి శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో భక్తులకు కనువిందు చేస్తున్నారు. రాత్రికి వీణాపాణియై.. సరస్వతీదేవి రూపంలో హంసతూలికా వాహనంపై విహరిస్తారు. స్వామివారి వైభవాన్ని కనులారా చూసేందుకు తరలివచ్చిన భక్తకోటికి...
News

సౌదీ అరేబియాలో ఘనంగా తెలుగు సమాఖ్య వార్షికోత్సవం

దమ్మామ్‌: సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య ప్రథమ వార్షికోత్సవాన్ని సౌదీ అరేబియాలోని దమ్మామ్‌లో ఘనంగా నిర్వహించారు. తెలుగువారి ఐక్యత, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని, తెలుగువారు కష్టాల్లో ఉంటే వారికి అండగా ఉండాలనే సంకల్పంతో సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య ఏర్పాటైంది. ఈ...
News

పీఎఫ్​ఐను నిషేధించిన కేంద్రం!

ఉపా చట్టం కింద ఐదేళ్ళు బ్యాన్​ న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పాపులర్​ ఫ్రంట్ ఆఫ్​​ ఇండియా(పీఎఫ్​ఐ)పై నిషేధం విధించింది. పీఎఫ్​ఐ సహా దాని అనుబంధ సంస్థలను ఐదేళ్ళ‌పాటు బ్యాన్​ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. చట్ట వ్యతిరేక...
News

మాజీ న‌టి ఆషా ప‌రేఖ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

న్యూఢిల్లీ: మాజీ న‌టి ఆషా ప‌రేఖ్‌ను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వ‌రించింది. ఆషా ప‌రేఖ్ 95 చిత్రాల్లో న‌టించారు. దిల్ దేకే దేకో, క‌టీ ప‌తంగ్‌, తీస్రీ మంజిల్‌, బ‌హారోంకే స‌ప్నే, ప్యార్ కా మౌస‌మ్‌, కార‌వాన్ లాంటి హిట్...
News

బీహార్‌లో ‘ల్యాండ్ జిహాద్’… మ‌జార్‌గా మారిన 2,300 ఏళ్ళ‌నాటి అశోక శాసనం!

అక్క‌డే ఏటా ఉర్స్‌ పాట్నా: బీహార్‌లో 'ల్యాండ్ జిహాద్‌' జ‌రుగుతోంది. ఇక్కడి చారిత్రక ప్రదేశంలో ముస్లింల ప్రార్థ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఏటా ఉర్స్ జ‌రుగుతోంది. 2300 ఏళ్ళ‌నాటి అశోక శాసనం కాలక్రమేణా మజార్‌గా మారిపోయింది. ఆ ప్రదేశంలో ఆకుపచ్చ వస్త్రంతో క‌ప్పి, మ‌స్లింలు...
News

ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతల హత్యకు పీఎఫ్ఐ కుట్ర!

న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రదాడులకు సంబంధించి పాపులర్‌ ఫ్రంట్ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ) పన్నిన పన్నాగాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ), ఆర్‌ఎస్‌ఎస్‌ అగ్ర నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడాలని పీఎఫ్‌ఐ చూసినట్టు తాజాగా వెల్లడైంది. మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక...
News

ఖైర‌తాబాద్‌లో దుర్గా విగ్ర‌హంపై ముస్లిం మ‌హిళ‌ల దాడి!

భాగ్య‌న‌గ‌రం: ఇక్క‌డి ఖైర‌తాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండ‌పంపై ఇద్ద‌రు ముస్లిం మ‌హిళ‌లు దాడికి పాల్ప‌డ్డారు. దీంతో రెండు సింహాల విగ్ర‌హాల్లో ఒక‌టి స్వ‌ల్పంగా దెబ్బ‌తింది. వీరిలో ఓ మ‌హిళ చేతిలో రెంచ్ ఉంద‌ని,.. వీరిని అడ్డుకోవాల‌ని చూసిన స్థానికుడిపై...
1 2,090 2,091 2,092 2,093 2,094 3,036
Page 2092 of 3036