News

News

ఇస్లాంలోకి మారాలని హిందూ బాలిక‌ల‌పై తీవ్ర ఒత్తిడి… ఆరుగురి అరెస్టు!

ఉన్నావ్: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా మౌరన్వాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిందూ మైనర్ సోదరీమణులను ఇస్లాంలోకి మారాలని ముస్లిం యువ‌కులు వారిపై తీవ్ర ఒత్తిడి చేశారు. బాధితులు లచ్చి ఖేడా గ్రామానికి చెందిన వారు. వీరిని బలవంతంగా మతమార్పిడి చేసేందుకు ప్రయత్నించ‌డంతో...
News

గోమాత మృత‌దేహాన్ని జేసీబీకి క‌ట్టి…

సత్నా: మధ్యప్రదేశ్​ సత్నాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. పెప్టెక్​ సిటీ టౌన్​షిప్ సమీపంలోని దాబా వద్ద ఓ ఆవు మరణించగా.. దాని మృతదేహాన్ని తరలించేందుకు దాబా నిర్వహకులు జేసీబీని ఏర్పాటు చేశారు. జేసీబీకి ఆవును తాడుతో కట్టి రోడ్డుపై లాక్కెళ్ళి, ఖాళీ...
News

డ్రగ్స్​ ప్రధాన సూత్రధారి ఎడ్విన్​ పరారీ… నార్కోటిక్​ పోలీసుల గాలింపు

భాగ్య‌న‌గ‌రం: గోవా మాదక ద్రవ్యాల కేసులో పరారీలో ఉన్న ఎడ్విన్ కోసం హైదరాబాద్ నార్కోటిక్ విభాగం పోలీసులు గాలిస్తున్నారు. గోవా నుంచి తప్పించుకున్న ఎడ్విన్ బెంగళూరు లేదా ముంబయిలో తలదాచుకొని ఉండొచ్చని నార్కోటిక్ పోలీసులు అనుమానిస్తున్నారు. మాదక ద్రవ్యాల కేసులో ఎడ్విన్...
News

చండీఘర్ విమానాశ్రయంకు భగత్ సింగ్ పేరు

చండీగఢ్: గొప్ప స్వాతంత్య్ర‌ సమరయోధుడికి నివాళిగా చండీగఢ్ విమానాశ్రయానికి షాహీద్ భగత్ సింగ్ పేరు పెట్టనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. తన నెలవారీ మన్ కీ బాత్ ప్రసంగం 93వ ఎపిసోడ్‌లో ఆదివారం ఈ ప్రకటన చేశారు. సెప్టెంబరు 28న...
News

మనం హిందువులం, కానీ హిందువుకు ప్రత్యేక నిర్వచనం లేదు… డాక్ట‌ర్ మోహ‌న్ భాగ‌వ‌త్‌

షిల్లాంగ్‌: భారతదేశం అనాది కాలం నుండి ప్రాచీనమైన దేశమని, అయితే నాగరికత లక్ష్యాలు, విలువలను మరచి పోవడం వల్ల అది స్వేచ్ఛను కోల్పోయిందని రాష్ట్రీయ స్వయంసేవక‌ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ అన్నారు. మేఘాలయాలో షిల్లాంగ్‌లో ఆదివారం...
News

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేటి సాయంత్రం అంకురార్పణ

తిరుప‌తి: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ముందురోజు చేపట్టే అంకురార్పణ కార్యక్రమాన్ని నేటి సాయంత్రం నిర్వహించనున్నారు. వెంకటేశ్వరస్వామి సేనాధిపతి విష్వక్సేనుని పర్యవేక్షణలో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాలు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు నిర్వహిస్తారు. ఆలయానికి నైరుతి...
News

శ్రీశైలంలో ప్రారంభమైన దసరా ఉత్సవాలు… శైలపుత్రిగా అమ్మగారు

శ్రీశైలం: అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైలంలో దసరా ఉత్సవాలు సందడి మొదలైంది. నేటి నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు శ్రీశైలం మహా క్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణాలను రంగురంగు విద్యుత్ దీపాలు ,...
News

పాకిస్తాన్‌కు అమెరికా యుద్ధ విమానాల సరఫరాపై జ‌య‌శంక‌ర్ మండిపాటు

వాషింగ్టన్‌: పాకిస్తాన్‌కు ఎఫ్​-16 యుద్ధ పరికరాల విక్రయానికి సంబంధించి.. అమెరికా చేసిన ప్రకటనను భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ అంశంలో అమెరికా ఎవరినీ మోసం చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. తీవ్రవాద సంస్థలపై పోరాటానికే.. ఎఫ్​-16 యుద్ధ పరికరాలను...
1 2,092 2,093 2,094 2,095 2,096 3,036
Page 2094 of 3036