News

News

పలాసలో ఆవుపై కత్తితో దాడి.. వ్యాపారిని దేహశుద్ధి చేసిన స్థానికులు!

పలాస: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా, పలాస-కాశీబుగ్గలో దారుణం చోటుచేసుకుంది. ఓ పండ్ల వ్యాపారి ఆవుపై కత్తితో దాడి చేశాడు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ కేటీ రోడ్డులో మల్ల ఉమాశంకర్‌ అనే వ్యాపారి పండ్లు అమ్ముతున్నాడు. అయితే, అటుగా వెళుతున్న ఆవు ఉమాశంకర్‌ దుకాణంలోని...
News

కశ్మీర్‌ను వేరే దేశమన్న బీహార్‌ విద్యాశాఖ!

పట్నా: భారతదేశంలోని కశ్మీర్‌ను బీహార్‌ విద్యాశాఖ వేరే దేశమని అనుకుంటోంది. అంతేకాదండోయ్‌... తాము రూపొందించి ఓ పరీక్షల్లో కశ్మీర్‌ దేశంలో నివసించే ప్రజలను ఏమని పిలుస్తారు? అని ఓ ప్రశ్న సంధించింది. ఈ పరిణామానికి నివ్వెరపోవడం విద్యార్థుల వంతయింది. బీహార్‌లో జరుగుతున్న...
News

హిజాబ్‌ చిక్కుల్లోపడ్డ ఇరాన్‌ మహిళా అథ్లెట్‌ ఎల్నాజ్‌ రెకాబి

సియోల్‌: ఇరాన్‌ మహిళా అథ్లెట్‌ ఎల్నాజ్‌ రెకాబి (33) 'హిజాబ్‌' చిక్కుల్లో పడ్డారు. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఐఎఫ్‌ఎస్‌సీ ఆసియా ఛాంపియన్‌షిప్‌ పోటీలకు ఆమె వెళ్ళారు. అయితే, ఆదివారం హిజాబ్‌ ధరించకుండా అధిరోహణ పోటీల్లో పాల్గొనడంతో ఎల్నాజ్‌ మంగళవారం ఉదయం ఆగమేఘాలపై...
News

దావూద్‌, హఫీజ్‌ సయీద్‌ను భారత్‌కు అప్పగింతపై పాక్ దాటవేత

న్యూఢిల్లీ: అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం, 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ను భారత్‌కు అప్పగిస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నలకు పాకిస్తాన్ ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ డైరెక్టర్‌ జనరల్‌ మొహసీన్‌ భట్‌ స్పందించేందుకు నిరాకరించారు. ఢిల్లీలో జరుగుతున్న ఇంటర్‌...
News

అవినీతిపరులకు, ఉగ్రవాదులకు స్వర్గధామాలంటూ ఉండవు: ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: అవినీతిపరులకు, ఉగ్రవాదులకు, డ్రగ్స్ అక్రమ వ్యాపార వర్గాలకు, వేటగాళ్ల గ్యాంగులకు, వ్యవస్థీకృత నేరాలకు స్వర్గధామాలంటూ ఎక్కడా ఉండబోవని, ఈ ప్రమాదాలను అరికట్టడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మంగళవారం న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో...
News

మసీదులో బాలికపై అత్యాచారం… మౌల్వీ అరెస్ట్

బిజ్నోర్: ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో మసీదులో 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై ఓ మత గురువును పోలీసులు అరెస్టు చేశారు. పక్షం రోజుల క్రితం బాలిక మత విద్య కోసం అమ్రోహాలోని మసీదుకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది....
News

పిపిఇ కిట్ల కొనుగోలులో అవినీతి ఆరోపణలు.. మాజీ ఆరోగ్య మంత్రిపై విచారణ

కేరళ: భారతదేశంలో మొదటి కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ల సమయంలో పిపిఇ కిట్లు, ఇతర వైద్య పరికరాల కొనుగోలులో అవినీతి జరిగిందని తలెత్తిన అభియోగాలపై మాజీ ఆరోగ్య మంత్రి కెకె శైలజ, మరికొంత మందిపై రాష్ట్ర అవినీతి నిరోధక అధికారి కేరళ లోకాయుక్త...
News

దుర్గా పూజకు హాజరైనందుకు హినా ఖాన్‌పై ఇస్లాంవాదుల దాడి

ముంబై: బాలీవుడ్ నటి హీనా ఖాన్ దుర్గాపూజ పండల్ వద్ద తన చిత్రాలను పోస్ట్ చేసినందుకు సోషల్ మీడియాలో ఇస్లామిస్టుల నుండి పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నారు. హీనా ఖాన్ చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీ సహోద్యోగి రాకీ జైస్వాల్‌తో డేటింగ్ చేస్తోంది....
1 2,067 2,068 2,069 2,070 2,071 3,037
Page 2069 of 3037