News

News

కశ్మీర్​లో హిందువులు సురక్షితంగా లేరు… హత్యలు ఆగవంటూ హెచ్చరించిన ఫరూక్ అబ్దుల్లా

కశ్మీర్‌: కశ్మీర్‌లో న్యాయం జరగకపోతే టార్గెట్‌ హత్యలు ఆగవని మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా హెచ్చరించారు. ఇటీవల దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో మైనార్టీలైన పండిట్‌ వర్గానికి చెందిన పూర్ణ కృష్ణ భట్‌ హత్యకు ఆర్టికల్‌ 370 తొలగింపే ఓ రకంగా...
News

కశ్మీర్​లో ఉగ్రదాడి… ఇద్దరు యూపీ కూలీలు మృతి…. ఉగ్రవాది అరెస్టు

కశ్మీర్​: జమ్ము కశ్మీర్​లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. స్థానికేతరులే లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన గ్రెనేడ్ దాడిలో ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. షోపియాన్ జిల్లాలోని హర్మేన్ ప్రాంతంలో ఈ ఘటన...
News

శివలింగంపై ఆశ్చర్యకరంగా ఏర్పడ్డ మానవ రూపం… దర్శించేందుకు పోటెత్తిన భక్తులు

అలీగఢ్​: ఉత్తర్​ప్రదేశ్​ అలీగఢ్​లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ వంఖాండేశ్వర్​ మహాదేవ్​ ఆలయంలో అద్భుతం జరిగింది. ఆదివారం రాత్రి కళ్లు, ముక్కు సహా ముఖం రూపురేఖలతో ఉన్న శివలింగం దర్శనం ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న భక్తులు ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు పోటెత్తారు....
News

వచ్చే ఏడాది ఫిజీలో ప్రపంచ హిందీ సదస్సు

న్యూఢిల్లీ: మొట్టమొదటిసారి ప్రపంచ హిందీ సదస్సుకు వచ్చే ఏడాది ఫిజీ ఆతిథ్యమివ్వనున్నది. హిందీకి ప్రపంచ భాషగా గుర్తింపు తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నంలో ఇది తొలి అడుగు అని ఫిజీలోని భారత హైకమిషనర్ పిఎస్ కార్తికేయన్ తెలిపారు. ఫిజీలో వచ్చే ఏడాది ప్రపంచ...
News

భారత సైన్యానికి ట్యాంకుల పంపిణీ: రష్యా

న్యూఢిల్లీ: భారత సైన్యానికి తేలికపాటి యుద్ధ ట్యాంకులు సరఫరా చేసేందుకు రష్యాకు చెందిన రోసోబోర్న్‌ఎక్స్‌పోర్ట్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. భారత్‌ సైన్యం విడుదల చేయనున్న టెండర్‌ కోసం స్ప్రుట్‌-ఎస్‌డీఎంఐ1 లైట్‌ యాంఫీబియస్‌ ట్యాంక్‌ను సిద్ధం చేయనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన సాంకేతిక...
News

హిందీలో మందుల చీటీ.. ‘శ్రీ హరి’ పేరుతో ప్రిస్క్రిప్షన్.. మధ్యప్రదేశ్ వైద్యుడి వినూత్న నిర్ణయం

సత్నా: ఏదైనా వ్యాధితో వైద్యుడి వద్దకు వెళితే ఆయన రాసే మందుల చీటీ.. దుకాణాదారుడికి తప్ప మరొకరికి అర్థం కాదు. ఇలాంటి బాధలకు చెక్ పెడుతూ.. రోగి సైతం మందుల చీటిని అర్థం చేసుకునేలా హిందీలో ప్రిస్క్రిప్షన్ రాస్తున్నారు ఓ వైద్యుడు....
News

గంగూలీని అనుమతించండి.. మోడీకి మమతా విన్నపం

కోల్ కతా: ఐసీసీ ఎన్నికలకు పోటీ చేయడానికి సౌరవ్ గంగూలీని అనుమతించాలని ప్రధాని నరేంద్ర మోడీని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. బీసీసీఐ అధ్యక్ష పదవిని గంగూలీకి రెండోసారి ఇవ్వకపోవడం పట్ల మమత అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీసీఐ...
News

రూ. 80.65 కోట్ల టీఆర్ఎస్‌ ఎంపీ నామా ఆస్తుల జప్తు

భాగ్యనగరం: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆస్తులను జప్తు చేస్తున్నట్టుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రకటించింది. ఎంపీ నామాకు చెందిన రూ.80.65 కోట్లు విలువైన స్థిర, చర ఆస్తులను జప్తు చేస్తున్నట్టు ఈడీ ప్రకటించింది. రాంచి ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణంలో అవకతవకలు చోటు...
1 2,069 2,070 2,071 2,072 2,073 3,037
Page 2071 of 3037