News

News

`హిందూ’ పదంపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు!

బెంగళూరు: `హిందూ’ పదంపై కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ సతీశ్ జార్కిహోలి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. హిందూ అనే పదం పర్షియన్ భాష నుంచి వచ్చిందని, పర్షియా భాషలో హిందూ పదానికి అత్యంత మురికి అనే...
News

‘జిహాదీ’పై గ్రంథం రాసిన రిటైర్డ్ ఐబి అధికారి కులకర్ణి దారుణ హత్య!(వీడియో)

మైసూరు: జిహాదీ కార్యకలాపాలపై మూడు గ్రంథాలు రాసిన కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోలో రిటైర్డ్ అధికారి ఆర్ఎన్ కులకర్ణి (83) దారుణ హత్యకు గురయ్యారు. మైసూర్‌లోని మానస గంగోత్రి ప్రాంతంలో ఈ నెల నాలుగోతేదీన సాయంత్రం 5.30 కి నడక కోసం వచ్చిన...
News

మోర్బీ విషాదం.. సుమోటోగా గుజరాత్‌ హైకోర్టు విచారణ

గాంధీనగర్‌: గుజరాత్‌లోని మోర్బీలో తీగల వంతెన కూలిన విషాద ఘటనలో 135 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనను ఆ రాష్ట్ర హైకోర్టు సుమోటోగా విచారణకు తీసుకుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతోపాటు స్థానిక అధికారులకు నోటీసులు జారీ చేసింది....
News

చర్చి ‘ఫాదర్’ అకృత్యాలు.. పోక్సో కేసు నమోదు, నిందితుడి అరెస్టు!

అనకాపల్లి: కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే.. కుమార్తె పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో బాధిత బాలిక దిశ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితుడు ఓ చర్చి ఫాదర్ కాగా, పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ...
News

24 గంటల్లోనే నమీబియా చీతాల తొలివేట..!

న్యూఢిల్లీ: నమీబియా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చీతాల్లో ఫ్రెడ్డీ, ఎల్టోన్‌ అనే రెండిటిని క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌ నుంచి పెద్ద ఎన్‌క్లోజర్‌లోకి వదిలిపెట్టారు. దీనిలోకి వెళ్లిన 24 గంటల్లోనే ఇవి తొలి వేటను పూర్తిచేశాయి. తొలుత ఈ చీతాల కండరాలు క్వారంటైన్లో బలహీనపడి...
News

ప్రధాని సమక్షంలో 551 జంటలకు సామూహిక వివాహం

భావ్‌నగర్‌: తల్లిదండ్రుల్లేని 551 మంది అనాథ యువతులకు ఆదివారం రాత్రి గుజరాత్ రాష్ట్రంలోని భావ్‌నగర్‌లో సామూహిక వివాహ వేడుక జరిగింది. భావ్‌నగర్ జవహర్ మైదానంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సామూహిక వివాహ వేడుక కన్నుల పండువగా సాగింది. ఈ సామూహిక...
News

వేదాలను తెలుగులోకి అనువదించిన హైదరాబాద్​ రచయిత

భాగ్యనగరం: యజుర్వేదం, సామవేదం, బుగ్వేదం, అదర్వణ వేదాల్లోని మంత్రాలను తెలుగులోకి అనువదించారు హైదరాబాద్​కు చెందిన డాక్టర్ మర్రి కృష్ణారెడ్డి. రాజస్థాన్​లోని అజ్మేర్​లో జరిగిన రిషి ఫెయిర్​లో 'దివ్య వేద వాణి' పుస్తకాన్ని ప్రదర్శించారు. మర్రి కృష్ణారెడ్డి గత 25 ఏళ్లుగా కష్టపడి...
News

పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయంలో కార్తిక దీపోత్సవం

జగ్గయ్యపేట: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయంలో కార్తికమాసం పురస్కరించుకొని ఆలయాన్ని ప్రత్యేకమైన దీపాలతో అలంకరించారు. తిరుపతమ్మ, గోపయ్య స్వాముల అంతరాలయం, ఆలయంలో కొలువుదీరిన సహదేవతల ఆలయాలను దీపాలతో అలంకరించి పూజలు చేశారు. ప్రత్యేకమైన దీపాలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని భక్తులు...
1 2,043 2,044 2,045 2,046 2,047 3,038
Page 2045 of 3038