నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం - APUS రాష్ట్ర అధ్యక్షులు శ్రీ యస్ బాలాజీ గారి పర్యటన సందర్భంగా స్థానిక భారతమాత గుడి ప్రాంగణంలో గల విశ్వహిందూ పరిషత్ సమావేశ భవనం లో అన్ని మేనేజ్ మెంట్ లందు పనిచేసే...
అక్రమంగా భారీ కంటైనర్లలో ఆవులను తరలిస్తున్న రెండు కంటైనర్లను హిందూ వాహిని, భజరంగ్ దళ్ సభ్యులు పట్టుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా పట్టణ ముఖ్య కూడలిలో తోరణాలను కడుతున్న హిందు వాహిని సభ్యులకు మూడు కంటైనర్లు అనుమానాస్పదంగా కనిపించాయి. కంటైనర్ డ్రైవర్లను ప్రశ్నించేందుకు...
జార్ఖండ్లోని గర్వాలో రామ నవమి ఊరేగింపు సందర్భంగా ఇస్లామిస్టులు రాళ్లు రువ్వడం అర్ధరాత్రి హింసాత్మక ఘటనలకు జరిగాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి బాష్పవాయువు ప్రయోగించి, లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ ప్రాంతమంతటినీ సెన్సిటివ్ జోన్ గా ప్రకటించారు. రామ...
: మైసూరులోని కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ (KSOU)లో మార్చి 25 నుండి మార్చి 27 వరకు నిర్వహించబడింది. ఈ ఏకత్మ మానవ దర్శన సదస్సును రద్దు ప్రయత్నాన్ని చేయవద్దంటూ నిర్ణయాత్మక స్టే జారీ చేస్తూ, కర్ణాటక హైకోర్టు ప్రకటించింది. డాక్టర్...
ఆలయాల్లో ధ్వజస్తంభం ఎంతో పవిత్రమైంది.. ఇది గర్భగుడికి ఎదురుగా ఉంటోంది.. భక్తుని చూపుని నేరుగా దేవునిపై పడేలా చేస్తోంది. మూలవిరాట్కు, భక్తులకు మధ్య వారధిగా ఉంటోంది. ఆలయానికి పూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది. అయితే ఆ గ్రామంలో ధ్వజస్తంభానికి ఎంతో విశిష్టత ఉంది. ఇది ఆలయానికి ఎదురుగా కాకుండా, ఊరి మధ్యలో ఉండడం ప్రత్యేకతను చాటుతోంది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ఇనుగంటివారిపేటలో ఊరి మధ్యలో ఉన్న ధ్వజస్తంభం ఆధ్యాత్మికతను చాటుతుంది. ఆ విశేషమేమిటో తెలుసుకుందాం రండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ గ్రామంలో లేని విధంగా సీతానగరం మండలం ఇనుగంటివారిపేట గ్రామం నడిబొడ్డున కూడలి మధ్యలో పెరుమాళ్ల ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. దీనిని తొంభై మూడేళ్ల్ల కిందట ప్రతిష్ఠించారు. కాలానుగుణంగా అది శిథిలావస్థకు చేరుకోవడంతో 2019 జూన్లో పునర్నిర్మించారు. ఇక్కడి ధ్వజస్తంభానికి విశిష్టత ఉంది. ఏ గ్రామంలోనైనా ఆలయాల...
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో త్రేతాయుగాన్ని మళ్లీ గుర్తుకు చేసేలా సంక్షిప్త రామాయణ ప్రదర్శణ నిర్వహించారు. ఈ ప్రదర్శనలో రామాయణంలో ఉన్న కొన్ని ముఖ్య సన్నివేశాలను బొమ్మల రూపంలో...
పల్నాడు జిల్లా రొంపిచర్ల స్థానిక చపారపు సుబ్బారెడ్డి కాలనీ సమీపంలోని చప్టా వద్ద పురాతన కాలం నాటి ఆంజనేయస్వామి విగ్రహాన్ని స్థానికులకు కనుగొన్నారు. విగ్రహం ఆనవాళ్లతో పురాతనమైనదిగా భావిస్తున్నారు. మూడు రోజుల కిందట రాత్రి సమయాల్లో జేసీబీ ఆ ప్రాంతంలో సంచరించటం...
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే సమయాన్ని సమర్థిస్తూ.. "నేను ఉగాది, శివరాత్రి రోజులలో మాంసం తింటా. రాహుకాలాన్ని నమ్మను" అని అన్నారు. దీంతో ఆయన కొత్త రాజకీయ చర్చకు తెరలేపారు....