News

ArticlesNews

మొఘల్ సైన్యం శివాజీ మహారాజ్‌ను చుట్టుముట్టినప్పుడు, సంత్ తుకారాం చేసిన అద్భుతం

ఇది 17వ శతాబ్దానికి చెందిన గాథ. పుణె సమీపంలోని లోహ్‌గావ్ గ్రామంలో సంత్ తుకారాం మహారాజ్ ప్రవచనాలు/కీర్తనలు జరుగుతున్నాయి. ఆ రోజు లోహ్‌గావ్ గ్రామంలో సాయంత్రం వేళ వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంది. ఈ ఒత్తిడి మధ్య వేలాది మంది భక్తులతో...
News

భక్తిని రాజకీయం చేయడం సరికాదన్న హర్భజన్ సింగ్

టీ20 ప్రపంచకప్ 2026 విజయోత్సాహంలో ఉన్న భారత క్రికెట్ జట్టు చుట్టూ ఇప్పుడు ఒక రాజకీయ వివాదం ముసురుకుంది. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఐసీసీ ఛైర్మన్ జై షా కలిసి అహ్మదాబాద్‌లోని హనుమాన్ ఆలయాన్ని...
News

యథేచ్ఛగా పశువుల అక్రమ రవాణా

ఎస్‌.కోట మండలం గోపాలపల్లిలోని యాతపేటలో గోస్తనీ నది పక్కన గొర్రెల పెంపకానికి అనుమతి తీసుకున్న కొందరు వ్యక్తులు కొంతకాలంగా పశుమాంస వ్యాపారం సాగిస్తున్నారు. తరచూ భారీ వ్యాన్లు రావడం, నిత్యం వాహనాలు తిరుగుతుండటంతో అనుమానం వచ్చిన ఆ గ్రామ యువకులు మాటేసి...
News

ప్రయాగ్‌రాజ్‌లో మైనర్ హిందూ బాలికను కిడ్నాప్ చేసిన ముస్లిం అరెస్టు

ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్లోని నవాబ్‌గంజ్‌లో పట్టపగలు మైనర్ హిందూ బాలికను కిడ్నాప్ చేసిన నిందితుడు గుఫ్రాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతను అక్రమంగా నిర్బంధించిన బాలికను విడుదల చేశారు. ఇందులో పాల్గొన్న మరో ఇద్దరు నిందితులు పారిపోయారు. పోలీసులు వారిని గాలిస్తున్నారు. పోలీసుల...
News

“పాకిస్తాన్ జిందాబాద్” నినాదాలు చేసిన అమన్ ముల్లాపై దేశద్రోహం కేసు నమోదు చేయండి!

మహారాష్ట్రలోని పూణే పార్వతి దర్శన్ కాంప్లెక్స్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పనిచేస్తున్న అమన్ ముల్లా "పాకిస్తాన్ జిందాబాద్" నినాదాలు చేసిన తీవ్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో ఇది వెలుగులోకి...
News

భీమవరం పంచారామ క్షేత్రంలో నంది విగ్రహం ధ్వంసం..

పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భీమవరం పంచారామంలో అపచారం చోటు చేసుకుంది.. క్షేత్ర పుష్కరిణి వద్ద ఉన్న నంది విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. పురాతన నందీశ్వరుడు విగ్రహం తల భాగాన్ని వేరు చేయడంతో పాటు విగ్రహాన్ని...
News

గృహ సంపర్క అభియాన్ ద్వారా 10 కోట్లకు పైగా ఇళ్లకి సంఘ్ చేరింది : అంబేకర్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ (ABPS) హర్యానాలోని సమల్ఖా కేంద్రంగా మూడు రోజుల పాటు జరుగుతుందని ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ ప్రకటించారు. ఈ నెల 13,14,15 తేదీల్లో జరుగుతాయని తెలిపారు. ఏబీపీఎస్...
News

మావోయిస్టులకు మరో భారీ దెబ్బ

దేశంలో మావోయిస్టుల నిర్మూలన కోసం కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యం సాకారం కానుంది. ఒడిశాలోని కంథమాల్ జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల ఎదుట పలువురు మావోయిస్టులు లొంగిపోయారు. బుధవారం ఉదయం జిల్లా ఎస్పీ ఎదుట 10 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో నీతూ కూడా...
1 194 195 196 197 198 2,973
Page 196 of 2973