తమిళనాడు బస్సుపై దావూద్ ఇబ్రహీం ఫోటోల కలకలం
తమిళనాడు , కర్ణాటక సరిహద్దుల్లో ఇటీవల చోటుచేసుకున్న ఒక ఘటన భద్రతా దళాలను అప్రమత్తం చేసింది. అంతర్జాతీయ ఉగ్రవాది, 1993 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీం ఫోటోలు ఒక ప్రైవేట్ బస్సుపై ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం సృష్టించింది....







