News

News

‘బ్రహ్మోస్‌’ కొనుగోలుకు ఇండోనేషియా డీల్‌

భారత దేశం నుంచి బ్రహ్మోస్‌ క్షిపణులు కొనుగోలు చేసేందుకు ఇండోనేషియా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఇండోనేషియా రక్షణ శాఖ అధికార ప్రతినిధి రికో రికార్డో సిరాయత్‌  ప్రకటించారు. సైన్యం ఆధునికీకరణలో భాగంగా 200 మిలియన్‌ డాలర్ల నుంచి 350 మిలియన్‌...
News

ఆప్ఘనిస్థాన్‌లో పాక్ దాడులు అన్యాయం.. ఖండించిన భారత్

ఆప్ఘనిస్థాన్‌లో పాకిస్థాన్ వైమానిక దాడులను భారత్ ఖండించింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారత ప్రతినిధి పర్వతనేని హరీశ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇటీవల ఆప్ఘనిస్థాన్-పాకిస్థాన్ మధ్య జరిగిన సంఘర్షణలను గురించి ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య సరిహద్దు ఘర్షణలు ఎక్కువ అవుతున్నాయని...
News

అట్టుకల్ పొంగళ్ సమర్పించిన నటి రెనీషా రెహీమ్.. ముస్లిం మతోన్మాదుల ట్రోలింగ్

మలయాళ బుల్లితెర నటి, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ రెనీషా రెహీమ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. కేరళలోని ప్రసిద్ధ 'అట్టుకల్ పొంగళ' వేడుకలో ఆమె పాల్గొనడమే ఇందుకు కారణమైంది. ముస్లిం మతానికి చెందిన రెనీషా, హిందూ సంప్రదాయం...
News

హిందూ మహిళపై దశాబ్ద కాలంగా లైంగిక దోపిడీ.. మతం మార్చాలని వేధించిన అష్ఫాక్ అరెస్టు

ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లా జలాల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక యువతిని సుమారు 12 ఏళ్లుగా లైంగికంగా వేధిస్తూ, ఆమెను మతం మార్చుకోవాలని బెదిరిస్తున్న నిందితుడు అష్ఫాక్‌ను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. పోలీసుల కథనం ప్రకారం, బాధితురాలు...
News

కాళ్లకు కట్టెలతో శ్రీశైలానికి పాదయాత్ర

కర్ణాటకలోని బాగల్‌కోట జిల్లా హనుగుంద తాలుకా అమ్మెనోగాడ్‌గ్రామానికి చెందిన బసవప్రియ కాళ్లకు రెండున్నర అడుగుల పొడవాటి కట్టెలను కట్టుకొని ఈ నెల 4న 460 కి.మీ.దూరంలోని శ్రీశైలానికి పాదయాత్రగా బయలుదేరారు. అదే జిల్లా రబికవిద్యనహట్టి తాలూకా హళింగలి గ్రామానికి చెందిన రమేశ్‌...
News

తిరుమలలో ఆ రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో త్వరలో జరగనున్న విశేష ఉత్సవాల దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) దర్శన వేళల్లో కీలక మార్పులు చేపట్టింది. ఈ నెలలో రానున్న ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’ మరియు ‘శ్రీ పరాభవ...
News

బుర్ఖా ధరించి, హిందూ యువకుడితో నడిచినందుకు ‘‘మోరల్ పోలీసింగ్’’

బుర్ఖా ధరించిన మహిళ, ఓ హిందువుతో నడిచినందుకు ఇప్పుడు మోరల్ పోలీసింగ్ ఎదుర్కొంటోంది. ఈ ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. వీరిద్దరూ రోడ్డుపై నడుస్తున్న క్రమంలో పలువురు వారిని రోడ్డుపై ఆపి, ‘‘మీ మధ్య వున్న సంబంధం ఏమిటి?’’ అంటూ పదే...
ArticlesNews

వినూత్న ఆలోచనతో.. పర్యావరణ పరిరక్షణ

వినూత్న ఆలోచనలతో ప్రజల్లో చైతన్యం తెచ్చి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు.  విశాఖపట్నం జిల్లా  గోపాలపట్నం జేడీ ఫౌండేషన్‌ సభ్యులు. వివిధ వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తున్న గోపాలపట్నానికి చెందిన 40 మంది ఆ ఫౌండేషన్‌లో సభ్యులుగా ఉండటం విశేషం. వారు చేపట్టిన...
1 195 196 197 198 199 2,973
Page 197 of 2973