భోజ్శాల ఆలయం హిందువులదే: మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు
దశాబ్దాలుగా కొనసాగుతున్న మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలోని వివాదాస్పద భోజ్శాల వివాదంలో అక్కడి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ వివాదాస్పద స్థలం ఆలయానికే చెందుతుందని ఇందౌర్ ద్విసభ్య ధర్మాసనం హిందూ పిటిషనర్లకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ ఆలయాన్ని పురావస్తుశాఖ అధీనంలోకి తీసుకోవాలని...







