News

News

భోజ్‌శాల ఆలయం హిందువులదే: మధ్యప్రదేశ్‌ హైకోర్టు కీలక తీర్పు

దశాబ్దాలుగా కొనసాగుతున్న మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లాలోని వివాదాస్పద భోజ్‌శాల వివాదంలో అక్కడి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ వివాదాస్పద స్థలం ఆలయానికే చెందుతుందని ఇందౌర్‌ ద్విసభ్య ధర్మాసనం హిందూ పిటిషనర్లకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ ఆలయాన్ని పురావస్తుశాఖ అధీనంలోకి తీసుకోవాలని...
News

భారతీయ జీవన విధానంపై రష్యన్ మహిళ ప్రశంసలు

మోహాలిలో నివసిస్తున్న సోఫియా అనే రష్యన్ మహిళ, భారతీయ మహిళల నుంచి తాను అలవర్చుకున్న ఐదు మంచి అలవాట్లను వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. భారతీయ జీవనశైలి తనను ఎంతగా మార్చిందో ఆమె ఈ వీడియోలో వివరించారు....
News

నిదాఖాన్‌కు ఆశ్రయమిచ్చిన మజ్లిస్ కార్పొరేటర్ ఇల్లు కూల్చివేత

మహారాష్ట్రలోని నాసిక్ టీసీఎస్ కార్యాలయంలో లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిళ్ళ కేసులో ప్రధాన నిందితురాలు నిదాఖాన్‌కు ఆశ్రయమిచ్చిన మజ్లిస్ కార్పొరేటర్ మతిన్ పటేల్ ఇంటిని బుల్డోజర్‌తో కూల్చివేశారు. కార్పొరేటర్ తన ఇంటిని, కార్యాలయాన్ని అక్రమంగా నిర్మించినట్లు మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. అక్రమ...
News

అనంతపురంలో రాష్ట్ర సేవికా సమితి “పథ సంచలన్”

అనంతపురం నగరంలో రాష్ట్ర సేవికా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రవేశ్ శిక్షా వర్గ కార్యక్రమాల సందర్భంగా గురువారం (14-05-2026) “పథ సంచలన్” నిర్వహించబడింది. సంప్రదాయ క్రమశిక్షణ, దేశభక్తి భావాలు, సాంస్కృతిక చైతన్యాన్ని ప్రతిబింబిస్తూ జరిగిన ఈ పథ సంచలన్...
News

ఢిల్లీలో ఉగ్ర కుట్ర భగ్నం – ‘ఐఎస్ఐ’తో సంబంధాలున్న మధ్యప్రదేశ్ యువకుల అరెస్టు!

మధ్యప్రదేశ్ భోపాల్ కు చెందిన ముగ్గురు యువకులను పాకిస్తానీ నిఘా సంస్థ ‘ఐఎస్ఐ’తో సంబంధాల ఉన్న ఢిల్లీ ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. దర్యాప్తు సంస్థల సమాచారం ప్రకారం, ఈ ముగ్గురు ఢిల్లీలోని చారిత్రక దేవాలయాలు, ఢిల్లీ-సోనిపత్ హైవేపై ఉన్న...
News

భారత్ పై బంగ్లా మౌలానా వివాదాస్పద వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్ లో బిజెపి విజయం సాధించినప్పటి నుంచి బంగ్లాదేశ్ ఆందోళనలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా ఆ దేశంలోని మతోన్మాద సంస్థలు మాజీ సీఎం మమతా బెనర్జీకి పెద్ద ఎత్తున మద్దతు పలుకుతూ ఢాకా వీధుల్లో ర్యాలీలు నిర్వహించారు. ఇక బెంగాల్లోని...
News

అస్సాంలో ఉమ్మడి పౌరస్మృతి

అస్సాం రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని అమలు చేయాలని అస్సాం మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత బిల్లును ఆమోదించింది. గిరిజనుల జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలకు యూసీసీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పారు. యూసీసీ...
News

ఇలాంటి వ్యాఖ్యలను ఇతర మతాలపై చేస్తారా? విహెచ్ పి

శాసనసభ వేదికగా డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఉదయ నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా స్పందించింది. ఆయన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని VHP అంతర్జాతీయ అధ్యక్షులు అలోక్ కుమార్ ప్రకటించారు. ఇతర మతాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే...
1 192 193 194 195 196 3,088
Page 194 of 3088