News

News

పాఠశాలల్లో హిజాబ్తో పాటు జంధ్యాలు ధరించేందుకు విద్యార్థులకు అనుమతి

కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల యూనిఫాం నిబంధనలను ఉపసంహరించుకుంది. దీంతో రాష్ట్రంలోని పాఠశాలల్లో హిజాబ్తో పాటు జంధ్యాలు ధరించేందుకు విద్యార్థులకు అనుమతి లభించింది. ముఖ్యంగా విద్యాసంస్థల్లో మతపరమైన గుర్తింపుల ప్రదర్శనపై తీవ్ర వివాదం నెలకొంది. ఇప్పుడు తాజా నిర్ణయంతో ఆ ఆదేశాలను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది.కొత్త ఉత్తర్వు ప్రకారం.. ప్రీ-యూనివర్సిటీ కళాశాలలతో సహా ప్రభుత్వ, ప్రభుత్వ సహాయం పొందే ప్రైవేట్ విద్యా సంస్థలలోని విద్యార్థులు.. నిర్దేశించిన యూనిఫాంతో పాటు హిజాబ్, జనివార (జంధ్యం), రుద్రాక్ష, శివధార, శరవాస్త్ర వాటిని ధరించవచ్చు. ఇవన్నీ యూనిఫామ్కు అదనంగా మాత్రమే ధరించవచ్చని.. వాటి స్థానంలో మాత్రం ధరించకూడదని ప్రభుత్వం తెలిపింది. అవి క్రమశిక్షణ, భద్రత లేదా విద్యార్థి గుర్తింపుపై ప్రభావం చూపకూడదని కూడా పేర్కొంది. ఈ చిహ్నాలను ధరించమని గానీ, ధరించవద్దని గానీ...
News

ప్రార్థనా స్థలాల్లో శబ్ద కాలుష్యంపై కఠిన చర్యలు తీసుకుంటాం – సువేందు అధికారి

పశ్చిమ బెంగాల్ లో సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో, ప్రార్థనా స్థలాల్లో లౌడ్‌స్పీకర్ల వినియోగంపై కఠిన నియంత్రణలు అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. పరిపాలనా సమావేశంలో పోలీసు అధికారులతో మాట్లాడిన ఆయన, ఏ మతపరమైన ప్రదేశమైనా ప్రభుత్వం నిర్ణయించిన శబ్ద...
News

హిందూ ధర్మం మతం కాదు జీవన విధానం: సుప్రీంకోర్టు

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు హిందూ మతం, విశ్వాసాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. మతం అంటే కేవలం బాహ్య ఆచారాలు మాత్రమే కాదని, అది ఒక అంతర్గత విశ్వాసం అని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. శబరిమల వంటి ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో...
News

హిందూ మనోభావాలను దెబ్బతీసిన సబ్బు యాడ్.. క్షమాపణలు చెప్పిన నటుడు అలీ

టాలీవుడ్ ప్రముఖ నటుడు, కమెడియన్ ఆలీ నటించిన ఓ సబ్బు ప్రకటన సోషల్ మీడియాలో వివాదానికి దారితీసింది. హిందూ ఆచారాలు, దేవతల పట్ల గౌరవం తగ్గేలా యాడ్ రూపొందించారంటూ పలువురు హిందూ సంఘాలు, నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ...
News

హిందూ ఉపాధ్యాయురాలిపై మత మార్పిడి ఒత్తిడి – అత్తమామల వేధింపులపై కేసు నమోదు!

బీహార్ ముజఫపూర్ జిల్లాలోని ఒక హిందూ ఉపాధ్యాయురాలు తన అత్తమామలపై ఫిర్యాదు చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. ఒక ముస్లిం వ్యక్తితో వివాహం జరిగిన అనంతరం, తనను బలవంతంగా మతం మార్చించాలని మరియు ఇస్లామిక్ ఆచారాలను అనుసరించాలని ఒత్తిడి తెస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం, అత్త, మామ, మరిది మరియు ఆడపడుచు కలిసి ఆమెపై నిరంతరం ఒత్తిడి తెస్తూ బుర్ఖా ధరించాలని, మాంసాహారం తీసుకోవాలని బలవంతం చేస్తున్నారని తెలిపారు. ఈ విషయాలకు తాను నిరాకరించడంతో తనపై శారీరక దాడులు జరుపుతున్నారని, చంపేస్తామని కూడా బెదిరింపులు చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక పంచాయతీ ద్వారా ఒత్తిడి చేసినట్లు ఆరోపణ వివాహాన్ని అంగీకరించడానికి అత్తమామలు సిద్ధంగా లేరని, స్థానిక పంచాయతీ ద్వారా కూడా తనపై ఒత్తిడి తీసుకువస్తున్నారని బాధితురాలు పేర్కొన్నారు. “నన్ను నిరంతరం వేధిస్తూ బలవంతంగా మతం మార్చాలని...
News

సనాతన ధర్మంపై అవమానకర వ్యాఖ్యలు చేసిన పాస్టర్ పై కేసు నమోదు

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం దంగేటివారిపాలెంలో ఉన్న Redeem India Churchకు చెందిన ఒక పాస్టర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహానికి దారితీశాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ “ముక్కలు చేయాలి”...
News

రాష్ట్రంలోని ఐదు పంచాయతీలకు జాతీయ అవార్డులు

కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ ప్రకటించిన జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదు పంచాయతీలు దక్కించుకున్నాయి. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కార్‌-2025 పేరుతో ప్రకటించిన ఈ అవార్డుల్లో సుపరిపాలన విభాగంలో విశాఖపట్నం జిల్లా నాతవరం మండలంలోని శృంగవరం పంచాయతీ,...
News

ఉపాధ్యాయులా? మత ప్రబోధకులా?

ఛత్తీస్ గఢ్ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా బలవంతపు మత మార్పిళ్లు చేస్తున్నట్లు భారీ ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రభుత్వం ఆమెను వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బలోడాలోని 'PM శ్రీ ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాల' ప్రధానోపాధ్యాయురాలిగా విధులు...
1 193 194 195 196 197 3,088
Page 195 of 3088