News

News

పంజాబ్‌ సీఎం కూతురు సహా.. విదేశాల్లోని భారతీయ విద్యార్థులకు ఖలీస్తానీ గ్రూపుల బెదిరింపులు

పాక్‌ ప్రేరేపిత ఖలీస్తానీ సానుభూతిపరుడు, వేర్పాటువాది అమృత్‌పాల్‌ సింగ్‌ కోసం గాలింపు ఉధృతం అయిన తరుణంలో.. ఖలీస్తానీ మద్దతుదారులు తీవ్ర చర్యలకు దిగుతున్నారు. విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులపై దాడులు చేస్తామని, చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఈ మేరకు తమకు బెదిరింపు లేఖలు,...
News

మానవ హక్కుల ముసుగులో భారత్‌పై విషం చిమ్మిన టైమ్స్‌ పత్రిక

ఖలిస్తాన్ మద్దతుదారుడు అమృత్ పాల్ సింగ్ గత 13 రోజులుగా పంజాబ్ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు. సిక్కు యువత వేర్పాటువాదం వైపునకు మళ్లేలా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు అమృతపాల్ సింగ్. వేర్పాటువాదం, హింసను ప్రేరేపిస్తున్నందుకు మార్చి 18న...
News

ఆ ‘బ్యాంక్‌లో శ్రీరామ నామాలే డిపాజిట్లు’

బ్యాంకులు అంటే డబ్బులు దాచుకుంటాం. వాటిని తీసి వాడుకుంటుంటాం. నగదు డిపాజిట్లు చేస్తుంటాం. ఇలా నగదు లావాదేవీలు బ్యాంకుల్లో జరుగుతుంటాయి. కానీ ఉత్తరప్రదేశ్ లోని వారణాశిలోని ఓ బ్యాంకుకు డబ్బులతో పనిలేదు. ఆధ్యాత్మికతతోనే సంబంధం. ఆధ్యాత్మిక బ్యాంకుగా పేరొందిన ఆ బ్యాంకులో...
News

19 కిలోల బంగారంతో 530 పేజీల రామాయణం

రామాయణం అంటే సీతారాముల చరిత్ర మాత్రేమే కాదు..రాముని మార్గం..సమాజానికి మార్గదర్శకం. అటువంటి రామాయణాన్ని ఎంతమంది రచించినా రామనామం ..రాముని గొప్పతనం ప్రకటితమవుతూనే ఉంటుంది. అటువంటి రామాయణాన్ని బంగారంతో తయారు చేశారు. వజ్రాలు, బంగారం, వెండితో తయారు చేసిన రామాయణాన్ని చూడాలంటే గుజరాత్...
News

అమెరికాలో హిందూ తత్వశాస్త్ర బోధనకు రూ.8.20 కోట్లు విరాళం

అమెరికాలో హిందూ తత్వశాస్త్ర సిద్ధాంతాలను బోధిస్తున్న హిందూ యూనివర్సిటీకి అమెరికా వ్యాపారవేత్త భారీ విరాళం ఇచ్చారు. ఫ్లోరిడా రాష్ట్రంలో 1989లో ప్రారంభమైన హెచ్‌యూఏ 1993లో ఫ్లోరిడా ప్రభుత్వ గుర్తింపుపొందిన హిందూ యూనివర్శిటీ ఆఫ్ అమెరికాకు హిందూ యూనివర్శిటీకి ఓ ఇండో అమెరికన్‌...
News

కొత్త కోవిడ్ లక్షణాలు ఏమిటి, ఎంతకాలం ఉంటాయి ?

దేశంలో కోవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి, మార్చి మొదటి వారంలో రోజువారీ సగటు కేసులు 313 ఉండగా..మూడవ వారంలో రోజువారీ 966కి పెరిగాయి. మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ వంటి రాష్ట్రాలు అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. COVID ,...
News

నూతన విదేశీ వాణిజ్య విధానం ఆవిష్కరణ… భారీ ఎగుమతులే లక్ష్యం

భారత దేశం శుక్రవారం అత్యంత క్రియాశీలక, అవసరానికి తగినట్లుగా ఉండే విదేశీ వాణిజ్య విధానంని ఆవిష్కరించింది. ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. 2030నాటికి 2 ట్రిలియన్ డాలర్ల విలువైన వస్తువులు, సేవలను ఎగుమతి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం దీనిని...
News

మహారాష్ట్రలోని శ్రీరామ నవమి నాడు ఘర్షణలు

మహారాష్ట్రలోని మలద్ ప్రాంతంలో శ్రీరామ నవమి సందర్భంగా ఇరు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలకు సంబంధించి 20 మందిని పోలీసులు శుక్రవారంనాడు అరెస్టు చేశారు. అలర్లకు పాల్పడిన ఆరోపణలపై వీరిపై కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. గురువారం రాత్రి సబర్బన్ మలద్...
1 1,910 1,911 1,912 1,913 1,914 3,042
Page 1912 of 3042