News

News

ఉత్తరాఖండ్ లో మదర్సా బోర్డు రద్దు..

పుష్కర్ సింగ్ ధామీ నేతృత్వంలోని ఉత్తరాఖండ్ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మదర్సా బోర్డును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 1 నుంచే ఇది అమలులోకి వస్తుందని, దీని ద్వారా విద్యా వ్యవస్థలో సంస్కరణలు ప్రారంభమైనట్లేనని...
News

‘బమ్ బమ్ భోలే’ నినాదాలతో ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర

హిమాలయాల్లో వెలసిన పవిత్ర అమర్‌నాథ్ క్షేత్ర వార్షిక యాత్ర-2026 శుక్రవారం అధికారికంగా ప్రారంభమైంది. జమ్మూకశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలోని బల్తాల్, అనంతనాగ్ జిల్లాలోని నున్వాన్-పహల్గాం బేస్ క్యాంపుల నుంచి యాత్రికుల తొలి బృందాలు కట్టుదిట్టమైన భద్రత నడుమ మంచులింగ దర్శనానికి బయలుదేరాయి. 57...
News

సంఘ్ శాఖ రోజువారీ కార్యకలాపాలు మాత్రమే కాదు వ్యక్తిత్వ వికాస ప్రయోగశాల

నాగ్‌పూర్: కాలక్రమేణా ఏ సంస్థ పని అయినా విస్తరిస్తుంది, దాని కీర్తి పెరుగుతుంది, సమాజంలో దానిపై నమ్మకం, గౌరవం కూడా పెరుగుతాయి. కానీ అటువంటి సమయాల్లో దాని మూల ఆలోచనలను, సూత్రాలను కాపాడుకోవడమే అతిపెద్ద సవాలు. పని స్వభావం మారవచ్చు, కానీ దాని...
News

చారిత్రక కట్టడాలతో పాక్‌ చెలగాటం.. యునెస్కో అల్టిమేటం

చరిత్రను కాపాడాల్సిన చోటే సిమెంట్ పూశారు. వేల ఏళ్ల వారసత్వాన్ని ఆధునిక నిర్మాణంలా మార్చేశారు. దీంతో పాకిస్థాన్‌కు ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక సంస్థ ‘యునెస్కో’ గట్టి హెచ్చరిక జారీ చేసింది. సరిచేయకపోతే ప్రపంచ వారసత్వ హోదా కోల్పోయే ప్రమాదముందని స్పష్టం చేసింది. పాకిస్థాన్‌లోని...
News

డాలస్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో డాలస్ లో నెలకొని ఉన్న అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో 350కి పైగా ప్రవాస భారతీయులు పాల్గొని విజయవంతం చేశారు. మహాత్మాగాంధీ మెమోరియల్ కార్యదర్శి రావు కల్వల...
News

ఢిల్లీలో ఉగ్ర కుట్ర భగ్నం..

దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రదాడి కుట్రను స్పెషల్ సెల్ పోలీసులు భగ్నం చేశారు. పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐకి చెందిన నలుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా నిందితుల వద్ద నుంచి భారీగా గన్స్‌, పేలుడు పదార్థాలను...
News

ప్రకృతి ఒడిలో పరమ శివుడు

రాయలసీమలోని పవిత్ర శైవక్షేత్రం మల్లయ్యకొండకు, విజయనగర సామ్రాజ్య వైభవానికి అవినాభావ సంబంధం ఉంది. అన్నమయ్య జిల్లా  మల్లయ్యకొండ ఆలయ అభివృద్ధి అంతా శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలంలో జరిగిందని చరిత్రకారులు, శాసనాల ద్వారా తెలుస్తోంది. రాయలసీమలోని వివిధ ప్రాంతాలలో శైవ, వైష్ణవ క్షేత్రాలను...
News

అయోధ్య శ్రీరామజన్మభూమి ట్రస్ట్ ప్రకటన..

అయోధ్య శ్రీరామజన్మభూమి ట్రస్ట్ ప్రకటన... అయోధ్యా శ్రీరామజన్మభూమి ఆందోళనలో అగ్రభాగాన నిలిచి 40 సంవత్సరాలకు పైగా పోరాటానికి నేతృత్వం వహించిన మాన్యుల పేర్లపై దుష్ప్రచారం జరగడం, అయోధ్య శ్రీరామజన్మభూమి పోరాటానికి మసిపూసే ప్రయత్నం జరగడం సహించలేకపోతున్నాము. - శతాబ్దాల పోరాటంలో పాల్గొన్న...
1 17 18 19 20 21 3,006
Page 19 of 3006