ఉత్తరాఖండ్ లో మదర్సా బోర్డు రద్దు..
పుష్కర్ సింగ్ ధామీ నేతృత్వంలోని ఉత్తరాఖండ్ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మదర్సా బోర్డును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 1 నుంచే ఇది అమలులోకి వస్తుందని, దీని ద్వారా విద్యా వ్యవస్థలో సంస్కరణలు ప్రారంభమైనట్లేనని...







