News

News

ఒకప్పటి మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాల్‌రావు కొత్త జీవితం

ఒకప్పుడు తుపాకి పట్టి దండకారణ్యాన్ని గడగడలాడించిన మావోయిస్టు అగ్రనేత, ఇప్పుడు అదే గిరిజనుల హక్కుల కోసం పరిపాలనలో భాగస్వామి అయ్యారు. తెలంగాణకు చెందిన మాజీ మావోయిస్టు పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ భూపతి, మహారాష్ట్రలోని గడ్చిరోలిలో కొత్త జీవితాన్ని...
News

‘ఒక్కసారి ‍సబ్‌స్క్రైబ్ చేస్తే తిరుమల లడ్డూ ఉచితం’ వైరల్‌ వీడియోపై భక్తుల అభ్యంతరం

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని సోషల్‌ మీడియా ప్రచారానికి వినియోగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ‘ఒక్కసారి ‍సబ్‌స్క్రైబ్ చేస్తే తిరుమల లడ్డూ ఉచితం’ అంటూ ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తమిళనాడుకు చెందిన షణ్ముగం అనే వ్యక్తి ఫేస్‌...
News

భారతీయ సంస్కృతికి జీవనాడి సంస్కృతం

తిరుపతి సిటీ: భారతీయ సంస్కృతికి సంస్కృత భాష జీవనాడి వంటిదని తిరుపతి రామకృష్ణ మిషన్‌ సభ్యులు స్వామి సుకృతానంద అన్నారు. సంస్కృతం అత్యంత ప్రాచీనమైన, ఉన్నతమైన శాస్త్రీయ భాష అని ఆయన పేర్కొన్నారు. ఎస్వీ వేదిక్‌ వర్సిటీలో వారం రోజులుగా నిర్వహించిన...
News

భారత్‌ను హిందూ దేశంగా ప్రకటించాలి.. పద్మభూషణ్‌ సాధ్వి రితంభర

భారత్‌ సాంస్కృతిక విలువలు, సంప్రదాయాలు, జీవన విధానం పరంగా ఇప్పటికే హిందూ దేశంగా ఉందని పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత సాధ్వి రితంభర అన్నారు. రాజకీయంగానూ భారత్‌ను హిందూ దేశంగా ప్రకటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పూరీలో బుధవారం శ్రీ జగన్నాథుడిని దర్శించుకున్న...
News

బంగ్లాదేశ్‌లో జన్మాష్టమి సెలవు రద్దు.. హిందూ సమాజంలో ఆందోళన

ఢాకా: బంగ్లాదేశ్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించిన ప్రభుత్వ సెలవును రద్దు చేయడం హిందూ సమాజంలో ఆందోళనకు దారితీసింది. జన్మాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా హిందువులు ప్రత్యేక పూజలు, భజనలు, ఊరేగింపులు నిర్వహిస్తారు. ఢాకాలోని ఢాకేశ్వరి ఆలయంతో పాటు చిట్టగాంగ్‌, సిల్హెట్‌ తదితర ప్రాంతాల్లోని...
News

భారత దేశ ఆధ్యాత్మిక విలువలు ప్రపంచానికి దూరి చూపుతాయి : కెనడా మాజీ మంత్రి జేసన్ కెన్నీ

టోరంటో : కెనడాలో జరిగిన ‘‘Hindu Vishwa Bandhu – Embrace the World in Friendship’ కార్యక్రమంలో కెనడా రక్షణ శాఖ మాజీ మంత్రి జేసన్ కెన్నీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు....
News

అయోధ్య రామాలయ ట్రస్ట్ సీఈఓగా ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా

అయోద్య ట్రస్ట్‌ సీఈవోగా ఎయిర్‌ మార్షల్‌ జితేంద్ర మిశ్రా ఎంపికయ్యారు. ఆయనను అయోధ్య ట్రస్ట్ సీఈవోగా ఎంపికచేస్తూ రామ జన్మభూమి ట్రస్ట్‌ ప్రకటన విడుదల చేసింది. జితేంద్ర మిశ్రా 39 ఏళ్ల పాటు ఎయిర్‌ఫోర్స్‌లో సేవలందించారు. కాగా రామ జన్మభూమి తీర్థక్షేత్ర...
News

హిమాలయాల రక్షణకు ‘హిమాలయ బోర్డు’ ఏర్పాటు చేయాలి: సద్గురు

కఠ్మాండు: హిమాలయ ప్రాంతాల్లో విపత్తులను ఎదుర్కోవడంతో పాటు పర్వతాల పరిరక్షణకు భారత్, చైనా, పాకిస్థాన్, నేపాల్, భూటాన్‌లతో కూడిన ‘హిమాలయ బోర్డు’ ఏర్పాటు చేయాలని ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ పిలుపునిచ్చారు. సున్నితమైన హిమాలయ ప్రాంతం విషయంలో రాజకీయాలకు అతీతంగా...
1 17 18 19 20 21 3,121
Page 19 of 3121