News

News

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం.. అమ్మవారి అలంకారాల్లో మార్పులు.. 9 రోజుల్లో 10 అలంకారాల్లో దుర్గమ్మ..

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రులు ఆదివారం ఉదయం ఆరంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో జగన్మాత పది అవతారాల్లో దర్శనమివ్వనున్నారు. మొదటి రోజు శ్రీబాలాత్రిపుర సుందరీదేవి, రెండో రోజు గాయత్రీదేవి,...
News

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ…టీటీడీ విస్తృత ఏర్పాట్లు

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. శ్రీవారి ఆలయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. అంకురార్పణను పురస్కరించుకుని ఆలయ మాఢవీదుల్లో శ్రీవారి సర్వసేనాధిపతి విశ్వక్ సేనులవారు ఊరేగారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు...
News

తిరుమల ఉచిత బస్సులలో ఎలక్ట్రానిక్ ఆటోమేటిక్ వాయిస్ అనౌన్స్ మెంట్

తిరుమలలో శ్రీవారి భక్తులను ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి చేరవేసే ఉచిత బస్సులలో (ధర్మరథాలు), భక్తుల సౌకర్యార్థం వారు దిగవలసిన ప్రాంతాలు, రాబోయే బస్ స్టాప్ లు తెలిసేలా ఎలక్ట్రానిక్ ఆటోమేటిక్ వాయిస్ అనౌన్స్ మెంట్ ఏర్పాటు చేయాలని టీటీడీ...
News

నేడు అరుదైన వలయాకార సూర్య గ్రహణం

నేడు అరుదైన సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. పాక్షికమే అయినప్పటికీ.. వలయాకార గ్రహణం కావడంతో రింగ్ ఆఫ్ ఫైర్ కనువిందు చేయనుంది. నేటి రాత్రి 08గం. 34ని. నుంచి అక్టోబర్‌ 15 తెల్లవారుజామున 02గం.52 ని. వరకు గ్రహణం ఉండనుంది. అయితే.. సూర్యాస్తమయం తర్వాత...
News

తొలిసారి మహాచండీ అలంకారంలో బెజవాడ దుర్గమ్మ

దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై జగన్మాత దుర్గమ్మ తొలిసారి మహాచండీ అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆలయ వైదిక కమిటీ సభ్యులు నిర్ణయించారు. త్రిశక్తి స్వరూపిణి అయిన మహాచండీని ప్రార్థిస్తే సర్వదేవతలనూ కొలిచినట్లేనని భక్తుల విశ్వాసం. సింహ...
News

మణిపూర్‌ లో హింసాత్మక చిత్రాలు, వీడియోలపై నిషేధం

మణిపూర్‌ రాష్ట్రంలో హింసాత్మక చిత్రాలు, వీడియోలపై మణిపూర్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. చిత్రాలు, వీడియోలు ఎవరైనా ప్రసారం చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. ఒక వ్యక్తి మృతదేహాన్ని కందకంలో కాల్చినట్టు చూపించే వీడియో సోషల్‌ మీడియాలో వెలువడిన మూడు...
News

ఐరాసలో ‘వసుదైక కుటుంబం’ … భారత దౌత్య కార్యాలయం ఆవరణలో పలకం ఆవిష్కరణ

ప్రపంచ ఐక్యత, అంతర్జాతీయ సహకారంపై భారతదేశం నిబద్ధతను తెలియజేస్తూ ఐక్యరాజ్యసమితిలోని భారత దౌత్య కార్యాలయం ఆవరణలో 'వసుదైక కుటుంబం' ఫలకాన్ని ఏర్పాటు చేశారు. బంగారు వర్ణంలోని ఈ ఫలకాన్ని ఐరాసలో భారత రాయబారి రుచిరా కంబోజ్‌, భారత సాంస్కృతిక వ్యవహారాల మండలి(ఐసీసీఆర్‌)...
News

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక దర్శనం టిక్కెట్లను అమల్లోకి తెచ్చిన టిటిడి

తిరుపతి జిల్లాలోని తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక దర్శనం టిక్కెట్లను అమల్లోకి తీసుకొచ్చింది టిటిడి. తిరుమల తరహాలో తిరుచానూరులోనూ ప్రత్యేక దర్శన టిక్కెట్లను భక్తులకు మంజూరు చేయమన్నారు. ప్రత్యేక దర్శనం టికెట్టును 200 రూపాయలుగా టిటిడి నిర్దేశించింది. ఆన్ లైన్...
1 1,839 1,840 1,841 1,842 1,843 3,045
Page 1841 of 3045